Latest Posts

రెండు హెవీ వెయిట్ కేటగిరీలు..మూడు గోల్డ్ మెడల్స్.. ఇది నిఖత్ జరీన్ సాధించిన అపూర్వమైన ఘనత.

తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అత్యున్నత శిఖరాలకు వెళ్లిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ నిలిచింది. అయితే నిఖిత ఈ స్థితికి మాములుగా రాలేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఇక్కడికి వచ్చింది. భారత దిగ్గజ బాక్సర్ మేరీ….

. సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్‌పై సందడి వాతావరణం

ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక హంగులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై శనివారం ఘనంగా ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ జెండా ఊపి ఈ కొత్త….

సీబీఐ కార్పొరేట్ పవర్ కంపెనీపై కేసు నమోదు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కార్పొరేట్ పవర్ కంపెనీపై కేసు నమోదు చేసింది. దాదాపు 20 బ్యాంకులకు సంబంధించి 4037.87 కోట్లు మోసం చేసిన కేసు ఇది. ఈ కంపెనీ పేరు కార్పొరేట్ పవర్ లిమిటెడ్…..

ఇమ్రాన్‌ ఖాన్‌ రెండో భార్యకు మూడో పెళ్లి

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ రెండో భార్య, బీబీసీ జర్నలిస్టు అయిన రెహమ్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని రెహమ్ స్వయంగా శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. 49 ఏళ్ల రెహమ్ ఖాన్ అమెరికాలోని….

: కొవిడ్ కొత్త వేరియంట్‌పై కేంద్రం అలెర్ట్..

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కొత్త వేరియంట్‌ ‘బీఎఫ్‌7’ కలవరపెడుతున్న విషయం తెలిసిందే. కరోనా తొలిసారి వెలుగు చూసిన చైనాలో ఈ వైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. ఒమిక్రాన్ ఉపరకమైన బిఎఫ్7 విజృంభణకు చైనాలో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ బిఎఫ్7 భారత….

. K అంటే “కన్నీళ్లు”, C అంటే “చావులు”,R అంటే “రోదనలు”

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్దం రోజూ తారాస్థాయికి పెరుగుతోంది. ఇక వైఎస్ షర్మిల సైతం టీఆర్ఎస్, కేసీఆర్ మీద చురకలు వేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్‌ పార్టీగా….

ఇండియా – బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ రసవత్తరం

  ఇండియా – బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారుతోంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయ్యింది. ఇండియా ముందు 145 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈజీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమ్….

AP

మార్గదర్శి చిక్కుల్లో

రామోజీరావు కు ఈ ఏడాది సుడి బాగున్నట్టు కనిపించడం లేదు. ఇటీవలే అన్నదాత మూత పడింది. ఇప్పుడు మార్గదర్శ రూపంలో ఆయనకు మరో చిక్కు వచ్చి పడింది. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి….

కోవిడ్ దెబ్బకు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన

కోవిడ్ దెబ్బకు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ముఖ్యంగా చైనాలో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. కరోనా కారణంగా ప్రజలు జాంబీ….

పేదలకు కేంద్రం న్యూ ఇయర్ గిఫ్ట్.. మరో ఏడాది ఫ్రీ

ఊహగానాలకు తెరపడింది. రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 81.3 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ సమయాన్ని మరో ఏడాది పొడిగించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద పేదలకు….