దేశంలో అత్యదికంగా ఏపీలోనే ఈ కేసులున్నాయని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం
ఏపీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కోర్టు ధిక్కారణ కేసులు పెరిగిపోతున్నాయి. గత మూడేళ్లలో ఏకంగా 350 శాతం కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. పెరుగుతున్న కోర్టు ధిక్కరణ కేసులు ఓ ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఏపీలో గత మూడేళ్లుగా అంటే….










