Latest Posts

AP

వెంగళమ్మ చెరువులో ఘనంగా హోమియోపతి వైద్య శిబిరం: ప్రారంభించిన టీడీపీ జిల్లా ఇన్‌ఛార్జ్ శ్రీరామ్ రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పరిధిలో వెంగళమ్మ చెరువు గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల హోమియోపతి వైద్య శిబిరం ప్రారంభించిన.. డాక్టర్ గిరీష్.. తెదేపా డిస్టిక్ ఇంచార్జ్ శ్రీరామ్ రెడ్డి ఆధ్వర్యంలో హోమియోపతి క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో….

చిరంజీవి భావోద్వేగం: ‘రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి.. మీ ప్రేమే శాశ్వతం’

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ భారీ విజయం పట్ల చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అత్యంత భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. దశాబ్దాలుగా తన సినీ….

హరీశ్ రావు విచారణ అప్‌డేట్: “సిట్ నన్ను అడగడం కాదు.. నేనే వంద ప్రశ్నలు వేశా”

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ మంగళవారం (జనవరి 20, 2026) ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ (SIT) అధికారులు సుమారు 7 గంటల పాటు….

దావోస్‌లో తెలంగాణ భారీ విజయం: ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో యూఏఈ పెట్టుబడులు

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సదస్సులో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు 30,000 ఎకరాల భారీ….

AP

కడపలో రాష్ట్ర స్థాయి ‘దీనీ ఇజ్తిమా’: ముదిగుబ్బలో పోస్టర్ల విడుదల

కడప నగర శివార్లలో త్వరలో జరగనున్న భారీ మతపరమైన సమ్మేళనం ‘దీనీ ఇజ్తిమా’కు సంబంధించిన ప్రచార పోస్టర్లను మంగళవారం ముదిగుబ్బలో విడుదల చేశారు. స్థానిక జామియా మసీదు వేదికగా “ముస్లిం సంక్షేమ సంఘం” సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా….

AP

తలమర్ల గ్రామంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ

శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు మండల పరిధిలోని తలమర్ల గ్రామంలో ప్రభాత రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మహిళా చేయూత” కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. గ్రామీణ ప్రాంత మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే….

AP

ప్రజా సమస్యలను గడువులోగా పరిష్కరించాలి -కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందిన అర్జీలను అధికారులు నిర్ణీత గడువులోపు నాణ్యంగా పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి 113 వినతులను….

AP

నేటి నుంచి విద్యుత్ చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ: ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ వెల్లడి

విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై నేటి నుంచి ప్రజాభిప్రాయసేకరణ.. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి..   విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలి (ఏపీఈఆర్సీ) ఈనెల 20వ తేదీ నుంచి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ &….

AP

అంతర్జాతీయ వైశ్య ప్రతినిధిగా మురళీకృష్ణ….

  అంతర్జాతీయ వైశ్య సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం అధికార ప్రతినిధిగా శ్రీకాళహస్తికి చెందిన అయితా మురళీకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోన శ్రీనివాసరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. మురళీకృష్ణ ఈ పదవిలో….

AP

మార్చి నెలాఖరు నుండి అన్ని టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితరణ: ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ఆదేశాలు

మార్చి నెలాఖరు నుండి టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితరణ భక్తుల నుండి వస్తున్న ఈ మెయిల్స్ విశ్లేషించి పరిష్కారానికి చర్యలు – ఈవో అనిల్ కుమార్ సింఘాల్   రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో….