Latest Posts

కర్ణాటకలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం..!

కర్ణాటక పాలకపక్షంలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయా? సీఎం కుర్చీ కాపాడుకోవాలని సిద్ధరామయ్య.. ఆ పీఠ దక్కించుకోవాలని డీకే శివకుమార్ పోటీ పడుతున్నారా? హైకమాండ్ పిలుపు కోసం నేతలు వెయిట్ చేస్తున్నారా? శనివారం సాయంత్రానికి డీకే శివకుమార్ హస్తినకు వెళ్లనున్నారా? అవుననే సంకేతాలు….

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. స్టే విధించలేమన్న హైకోర్టు..

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జీవో నెంబరు 46పై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని తేల్చి చెప్పింది ధర్మాసనం. సబ్ కేటగిరీ….

కుట్ర చేసి కుటుంబం నుంచి దూరం చేశారు.. కవిత సంచలన వ్యాఖ్యలు..

కుట్ర చేసిన తనను కుటుంబం నుంచి దూరం చేశారని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కామారెడ్డి జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ద్వారా కామారెడ్డికి ఒక్క ఎకారానికి కూడా నీళ్లు రాలేదన్నారు. ఈ….

AP

అమరావతిలో ఒకే చోట 15 బ్యాంకులు, నిర్మలా సీతారామణ్ చేతుల మీదుగా శంఖుస్థాపన..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు పడింది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌గారు ప్రత్యేకంగా అమరావతికి వచ్చి, 15 జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర స్థాయి కార్యాలయాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి నారా….

AP

దేశం గర్వించే స్థాయికి అమరావతి చేరుకోవడం ఖాయం.. -: సీఎం చంద్రబాబు..

వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బయటకు తీసుకొచ్చిన ఘనత కేంద్రానిదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఇంకా ఎంతో కోలుకోవాల్సి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్నారు. వన్ ప్లేస్….

స్టాక్ మార్కెట్లు: కొత్త రికార్డులు సృష్టించి స్వల్ప లాభాలతో ‘ఫ్లాట్‌’గా ముగింపు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించినప్పటికీ, చివరికి స్వల్ప లాభాలతో దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 86,055.86 వద్ద, నిఫ్టీ 26,310.45 వద్ద చారిత్రాత్మక ఆల్-టైమ్ హై స్థాయిలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే….

డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం ప్రారంభం: అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై అంచనాలు

భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన 25 రోజుల తర్వాత, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 మెగా వేలం నేడు (నవంబర్ 27, గురువారం) న్యూఢిల్లీలో ప్రారంభమైంది. 2023లో WPL ప్రారంభమైన తర్వాత జరుగుతున్న మొదటి మెగా….

కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు: స్థానికుల అడ్డుకోవడంతో ఉద్రిక్తత

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ డెవలప్‌మెంట్ రిసోర్స్ ఏజెన్సీ (హైడ్రా) తాజాగా కూకట్‌పల్లి పరిధిలో కూల్చివేతలు చేపట్టింది. కూకట్‌పల్లిలోని నల్ల చెరువు సమీపంలో ఉన్న ప్రకాష్ నగర్ కాలనీలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేయడానికి హైడ్రా సిబ్బంది….

AP

టీటీడీ కల్తీ నెయ్యి కేసు: మార్కెటింగ్ జీఎం సుబ్రహ్మణ్యం అరెస్ట్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన కల్తీ నెయ్యి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మరో కీలక అరెస్ట్‌ను నమోదు చేసింది. టీటీడీ మాజీ ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ (GM) సుబ్రహ్మణ్యంను సిట్ అధికారులు గురువారం….

‘కమిటీ కుర్రోళ్లు’కు అంతర్జాతీయ గుర్తింపు: గోవా ఇఫీలో ప్రత్యేక ప్రదర్శన

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తెలుగు చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై మెరిసింది. గోవాలో జరుగుతున్న 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2025లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు…..