Latest Posts

AP

విశాఖ స్టీల్ ఫ్లాంట్ లో భారీ పేలుడు.. 9 మందికి తీవ్ర గాయాలు.

విశాఖ స్టీల్ ఫ్లాంట్ లో పేలుడు సంభవించింది. ఉక్కు కర్మగారంలోని ఎస్ఎంఎస్-2లో ద్రవ ఉక్కును తీసుకెళ్తున్న లాడెల్ బ్లాస్ట్ అవ్వడంతో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో డీజీఎం,….

హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు

హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు ముగిశాయి. ఇందులో జీన్ ఎరిక్ వెర్నె విజేతగా నిలిచాడు. నిక్ క్యాసిడ్ రెండో స్థానంలో నిలవగా ఆంటోనియో డీ కోస్టా మూడో ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. జీన్ ఎరిక్….

ఒక్కమాటతో రోజా పరువు తీసిన నాగబాబు

ఓ పెద్ద ప్రాజెక్టో.. ఓ పెద్ద పరిశ్రమో ప్రారంభిండం.. అక్కడ ఫోటోలు దిగడం సాధారణం. కానీ వీధి కొళాయి ప్రారంభించి.. ఓ పెద్ద సాగునీటి ప్రాజెక్టు ప్రారంభించినట్టు బిల్డప్ లు ఇవ్వడం అభ్యంతరకరం. చికెన్ షాప్ రిబ్బన్ కటింగ్ కు వెళ్లి….

ఉత్తర కొరియాలో భారీ పరేడ్.. తొలిసారి అతిపెద్ద క్షిపణులు ప్రదర్శన

ఉత్తర కొరియాలో సైన్యం ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం భారీ సైనిక కవాతు నిర్వహించింది. ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కొరియా సైన్యం నిర్వహించిన ఈ కవాతులో మారణాయుధాలు, అతిపెద్ద క్షిపణులు ప్రదర్శించారు. గతంలో ఎన్నడులేనంతగా తొలిసారి….

దేశ ప్రధాని మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా దుమారం

దేశ ప్రధాని మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. కేంద్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీ లింకుల్ని, డాక్యుమెంటరీని బ్లాక్ చేసింది. మరోవైపు ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. జమ్ము కశ్మీర్ అల్లర్ల నేపధ్యంలో తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్….

కోలుకుంటున్న పంత్‌ – నడుస్తోన్న ఫొటోలను షేర్ చేసిన క్రికెటర్‌

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. తన హెల్త్ రికవరీకి సంబంధించి శుక్రవారం కీలకమైన అప్‌డేట్ ఇచ్చాడు పంత్‌. వాకింగ్ స్టిక్స్ పట్టుకొని నడుస్తోన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు…..

గిరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్

గిరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. భూమిలేని గిరిజన బిడ్డలకు త్వరలో గిరిజన బంధు ప్రారంభిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలులేని గిరిజన కుటుంబాలను ఆదుకుంటామన్నారు. పోడు భూముల సమస్యపై అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్.. ఈ మేరకు హామీ ఇచ్చారు…..

AP

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో 14, తెలంగాణలో 2 స్థానాలు కలిపి మొత్తం 16 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చింది. ఏపీలో మొత్తం 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ,….

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు విపరీతమైన స్పందన వస్తోంది

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు విపరీతమైన స్పందన వస్తోంది. బీజేపీ బండి సంజయ్ పాదయాత్రకు, వైఎస్ షర్మిల పాదయాత్రకు రాని జనాలు.. రేవంత్ కు మాత్రం తెగ వచ్చేస్తున్నారు. ఇటీవల సర్వేల్లో కూడా బీఆర్ఎస్ తర్వాత రెండో స్థానంలో కాంగ్రెస్….

కాంగ్రెస్‌ను ఓడిస్తే బీజేపీని ఓడించినట్టే.. కేసీఆర్‌ ప్లాన్‌ ఇదే!

కాంగ్రెస్‌లో మాస్‌ లీడర్‌గా గుర్తింపు ఉన్న నేత జగ్గారెడ్డి.. టీఆర్‌ఎస్‌ గాలి బలంగా వీస్తున్నా.. సంగారెడ్డి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం ఆయనకు కలిసి వచ్చింది. ముక్కుసూటితనం ఎక్కువగా ఉండే జగ్గారెడ్డి తన మాటలు,….