చిత్తూరు జిల్లాలో జర్నలిస్టు హత్యకు నిరసనగా విశాఖలో జర్నలిస్టుల ఆందోళన…
విశాఖ. చిత్తూరు జిల్లాలో జర్నలిస్టు హత్యకు నిరసనగా విశాఖలో జర్నలిస్టుల ఆందోళన* చిత్తూరు జిల్లాలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా విశాఖలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. హత్య ఘటనను ఖండిస్తూ, జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్….










