ఉరవకొండలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన మంత్రి పయ్యావుల కేశవ్
*అనంతపురం.* 04.05.2026. —————- *ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యుల క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన గౌరవ రాష్ట్ర….










