Latest Posts

AP

బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి నారా లోకేష్.. వెంట ఉన్న మంత్రులు పయ్యావుల, అనగాని మరియు సవిత

సత్యసాయి జిల్లా. * *బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు..* – * బత్తలపల్లి మండల కేంద్రంలో ఉన్న ఆర్డిటి ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్….

AP

నల్లమాడలో నీటి కష్టాలు: రెడ్డిపల్లి బీసీ కాలనీలో చుక్క నీరు లేక ప్రజల హాహాకారాలు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోని రెడ్డిపల్లి బీసీ కాలనీలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. గత రెండు నెలలుగా కాలనీలో నీళ్లు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సమస్యను అధికారులను దృష్టికి, నాయకుల దృష్టికి….

AP

నిర్మిత సమయంలోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలి: జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్

అనంతపురం జిల్లా, రూరల్.   – *నిర్మిత సమయంలోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు గ్రామంలో ఉన్న అహుడాకు సంబంధించిన ఎంఐజి లేఅవుట్ లో జరుగుతున్న….

AP

అనంతపురం జిల్లాలో విషాదం…..

అనంతపురం జిల్లా, రాయదుర్గం. *అనంతపురం జిల్లాలో విషాదం* *గాలి వాన బీభత్సం గోడ కూలి ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు* అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం మైలాపురం గ్రామంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు గోడ కూలిన ఘటనలో….

AP

నగరంలో పారిశుద్ధ్యంను మరింత మెరుగుపరచాలి………

అనంతపురం జిల్లా, టౌన్. *నగరంలో పారిశుద్ధ్యంను మరింత మెరుగుపరచాలి* – *: 20 రోజుల్లో మార్పు రావాలి* – *: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్* – *నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్యంను మరింత మెరుగుపరిచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా….

AP

వేదావతి ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలి: ఆలూరు రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్

కర్నూలు జిల్లా ఆలూరు మండలం లో వేదవతి ప్రాజెక్టు పై సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రాజెక్టులకు చంద్రబాబు ఈ మూడు సంవత్సరాల కాలానికి 90 వేల….

AP

కెనరా బ్యాంకుకు తాళం వేసి నిరసన వ్యక్తంచేసిన సిపిఐనాయకులు, రైతులు,

ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ మండలం లోని రైతులను పంటరుణాల రెన్యువల్లో ఇబ్బంది పెడుతున్న కెనరా బ్యాంకు అధికారులు.. ముదిగుబ్బ మండలంలోని ఫ్రీ హోల్డ్ భూముల రైతులకు ఎటువంటి షరతులు లేకుండా గతంలో మాదిరే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ….

AP

వేదావతి ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలి: ఆలూరు రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్

కర్నూలు జిల్లా ఆలూరు మండలం లో వేదవతి ప్రాజెక్టు పై సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రాజెక్టులకు చంద్రబాబు ఈ మూడు సంవత్సరాల కాలానికి 90 వేల….

AP

బళ్లారిలో ఐజేయు (IJU) మీడియా నూతన కార్యాలయం ప్రారంభం: ఘనంగా పాల్గొన్న ఆలూరు ప్రాంత జర్నలిస్టులు

బల్లారిలో నేడు IJU ఆధ్వర్యంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరగిoది. ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర నాయకులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆలూరు ప్రాంతానికి చెందిన సీనియర్, జూనియర్ జర్నలిస్టులను….

AP

ఏపీ సచివాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ జన్మదిన వేడుకలు…..

విజయవాడ. – *ఈరోజు సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారి జన్మదినం సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు….