Latest Posts

AP

ఉరవకొండలో పయ్యావుల కేశవ్ జన్మదిన వేడుకలు: పారిశుద్ధ్య కార్మికులకు గౌరవం, విద్యార్థులకు భారీ నగదు బహుమతులు

ఉరవకొండ పట్టణం కవిత సర్కిల్లో జన్మదిన వేడుకల ఉరవకొండ మండలం టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు.. *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శ్రీ పయ్యావుల కేశవ్ గారి జన్మదినం సందర్భంగా ఉరవకొండ టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి….

AP

ఘనంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పుట్టినరోజు వేడుకలు..

*ఘనంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పుట్టినరోజు వేడుకలు..* – *విజయవాడలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్, సహచర మంత్రుల సమక్షంలో కేక్ కట్ చేసిన మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..* – *:….

AP

కదిరి మండలం యర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో చోరీ….

శ్రీ సత్యసాయి : కదిరి మండలం యర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో చోరీ గర్భగుడిలో అమ్మవారి తలపై ఉన్న కిరీటం దొంగలించిన దొంగ అమ్మవారి ఆలయానికి దర్శనానికి వచ్చినట్లు వచ్చి అమ్మవారి మెడలో పూలమాల వేసి… కిరీటం ఎత్తుకెళ్లిన దుండగుడు సీసీ కెమెరాలో….

AP

పశ్చిమ గోదావరిలో ఫుడ్ పాయిజన్ కలకలం..

*పశ్చిమ గోదావరిలో ఫుడ్ పాయిజన్ కలకలం.. బజ్జీలు తిని 13 మందికి అస్వస్థత* పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలోని ఎస్‌.కొండేపాడు గ్రామంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. బజ్జీలు తిన్న అనంతరం 13 మంది ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు….

AP

గంభిరావుపేటలో ఘోర ప్రమాదం: బస్టాండ్ వద్ద నిలబడ్డ వారిపైకి దూసుకెళ్లిన స్కార్పియో

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభిరావుపేట మండలం గజసింగవరం బస్టాండ్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు మహిళలు, ఓ చిన్నారిని అతివేగంగా వచ్చిన వైట్ కలర్ స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి…..

AP

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు…

*రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు* సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి పెట్రోల్ బంక్ వద్ద బుధవారం ఓ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా….

AP

కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక తల్లి ఆత్మహత్య: గోపేపల్లి గ్రామంలో విషాదం

కొడుకు మరణాన్ని జీర్ణించు కోలేక తల్లి మరణం శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలో ఉన్న గోపేపల్లి గ్రామం లో ఉండే చెరువు చాంద్ బాషా భార్య సకినా ఈ రోజు మధ్యాహ్నం ఇంటిలో ఎవరు లేని….

AP

చీనీ తోటల్లో పోలుసు పురుగు నియంత్రణపై అవగాహన…

తాడిమర్రి (yes9tv )చీనీ తోటల్లో పోలుసు పురుగు నియంత్రణపై అవగాహన ఈ రోజు తాడిమర్రి మండలంలోని శివంపల్లి, మెడిమేకలపల్లి, ఎం. అగ్రహారం గ్రామాలతో పాటు ధర్మవరం మండలంలోని గొట్లూరు, బత్తలపల్లి మండలంలోని సంజీవపురం గ్రామాలలోని చీనీ తోటలను కేంద్ర సమగ్ర సస్యరక్షణ….

AP

ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం…

ముదిగుబ్బ యస్ 9 గౌరవనీయులైన ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ నాయకత్వంలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్ మాధవ్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ జి ఎం శేఖర్….

AP

వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ వై. సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు…

వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ వై. సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు… ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ మండలం లో డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి, పంచాయతీల్లో కనీస వసతులైన పశువులకు నీటి….