Latest Posts

AP

జున్జప్ప ఆలయంలో భారీ చోరీ

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలోని జున్జప్ప దేవాలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన వెండి ఆభరణాలను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఆలయ నిర్వాహకుల ప్రకారం నాలుగు కేజీలకు పైగా వెండి చోరీకి గురైంది…..

AP

చైతన్య పాఠశాల టీచర్‌పై కత్తితో దాడి

అనంతపురం గుంతకల్లులో దారుణం చైతన్య పాఠశాల టీచర్‌పై కత్తితో దాడి పాఠశాల ఆవరణలోనే సైన్స్ టీచర్ ఈవూరి అరుణ (44)పై స్కూల్‌కు వెళ్తుండగా కత్తితో విచక్షణారహితంగా దాడి. దాడిలో అరుణ మెడకు ఇరువైపులా తీవ్ర కత్తి గాయాలు.. పాఠశాల వద్ద తీవ్ర….

AP

కుందుర్పి పాఠశాల ఆవరణలో వ్యక్తి సూసైడ్

  కుందుర్పి మండలం బేస్తరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణ చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని వెంకటస్వామి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మడకశిర మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామి బేస్తర పల్లిలో వివాహం చేసుకొని ఇక్కడే నివసిస్తున్నాడు. కుటుంబ….

రోజూ 8–10 బాదంపప్పులు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

బాదంపప్పుల్లో విటమిన్‌ E, ఫైబర్‌, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, రిబోఫ్లావిన్‌, నియాసిన్‌, జింక్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పలు పోషకాలు ఉంటాయి. రోజూ మితంగా బాదం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. చర్మానికి మేలు: బాదంలో….

‘టాక్సిక్’లో రుక్మిణి మెలిస్సా పాత్రపై భిన్నాభిప్రాయాలు

కన్నడ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా **‘టాక్సిక్’**లో రుక్మిణి మెలిస్సా పోషించిన పాత్రపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. యష్‌ పోషించిన రాయా పాత్రతో తొలుత శత్రుత్వంగా ఉండే ఆమె పాత్ర.. ఆ తర్వాత ప్రేమలో పడుతుంది. సినిమాలోని కొన్ని సన్నిహిత సన్నివేశాలు, పాత్ర….

AP

నేపాల్ వరదలు.. 22 మంది తెలంగాణవారి ఆచూకీ గల్లంతు

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా తెలంగాణకు చెందిన 22 మంది ఆచూకీ తెలియకుండా పోయినట్లు కేంద్ర అధికార వర్గాలు వెల్లడించాయి. వీరిలో తెలంగాణ మూలాలున్న ప్రవాస భారతీయులు కూడా ఉన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు బాధిత….

AP

రూ.3.06 కోట్ల అక్రమాస్తులు.. మైనింగ్ డీడీ ఇంటిపై ఏసీబీ సోదాలు

అక్రమాస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వరంగల్ భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బొజ్జ జయరాజ్ నివాసంపై గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.3.06 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు అధికారులు….

AP

తిరుమలలో భక్తుల భద్రతకు రోబో డాగ్‌ పహారా

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక చర్యలు చేపట్టింది. అలిపిరి మెట్ల మార్గానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో ఏఐ సాంకేతికతతో పనిచేసే రోబో డాగ్‌ను ప్రయోగాత్మకంగా రంగంలోకి….

AP

సెంటర్. కళ్యాణదుర్గం

బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా బళ్లారి నుంచి కళ్యాణదుర్గం తిరిగి వస్తుండగా బ్రాహ్మణపల్లి వద్ద కారు….

AP

ATP KLD ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి 270826

అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుకు అడ్డంగా వచ్చిన అడవి పందిని తప్పించబోయి వాహనం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు…..