Latest Posts

AP

నేడు (02- 09- 2026) న మన 

గౌ.శ్రీ. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి  సందర్భంగా  శ్రీ మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు ముదిగుబ్బ బస్టాండ్ దగ్గరలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆంధ్ర….

రిలయన్స్ నుంచి కొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్.. ‘బాంబే క్రీమరీ’తో రంగంలోకి RCPL!

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)కు చెందిన ఎఫ్‌ఎంసీజీ సంస్థ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ఐస్‌క్రీమ్ విభాగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ‘బాంబే క్రీమరీ’ పేరుతో కొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. స్వచ్ఛమైన డెయిరీ పదార్థాలతో తయారు….

US-Iran Conflict: అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకారం.. జోర్డాన్, బహ్రెయిన్‌లో టెన్షన్!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుస దాడులు చేపట్టిన నేపథ్యంలో టెహ్రాన్ ప్రతీకార చర్యలకు దిగినట్లు సమాచారం. ఇరాన్ భూభాగం నుంచి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు వార్తలు రావడంతో జోర్డాన్, బహ్రెయిన్ సహా గల్ఫ్ ప్రాంతంలో….

రాష్ట్రపతి ముర్ముతో బీజేపీ చీఫ్ నితిన్ నబిన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబిన్.. ఆ తర్వాత తొలిసారి రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా….

Vedika Pinto: లక్ష్య సరసన వేదికా పింటో.. సైకలాజికల్ రొమాంటిక్ డ్రామాలో ఛాన్స్!

బాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటుడు లక్ష్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన.. ఎన్‌ఎస్‌జీ కమాండో అమృత్ రాథోడ్ పాత్రలో అదిరిపోయే యాక్షన్‌తో ఆకట్టుకున్నారు…..

AP

ఐదు నెలలుగా వేతనాలు లేవు.. సెప్టెంబర్‌ 1 నుంచి నిరవధిక సమ్మె

ముదిగుబ్బ : శ్రీ సత్యసాయి వాటర్‌ సప్లయ్‌ ప్రాజెక్టు (SSSWSP) కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు నిరంతరం తాగునీరు అందిస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జీతాలు అందకపోయినా ఎండ,….

నేపాల్‌లో విషాదం.. 930 మందికి పైగా సొరంగాల్లో చిక్కుకున్నట్లు అంచనా

భీకర జలప్రళయంతో అతలాకుతలమైన నేపాల్‌లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. ఆరు రోజుల క్రితం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వరదల ధాటికి నేపాల్ సరిహద్దులోని పలు హైడ్రో ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతినడంతో పరిస్థితి మరింత….

రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా అంగీకరించకపోతే.. కాంగ్రెస్ మంత్రుల వార్నింగ్!

తమిళనాడులో అధికార సంకీర్ణ ప్రభుత్వంలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించకపోతే కేబినెట్ నుంచి వైదొలుగుతామని మిత్రపక్షమైన తమిళగ వెట్రి కళగం (TVK)కు కాంగ్రెస్ మంత్రులు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం…..

డ్యాన్సర్ల కోసం సందీప్ మాస్టర్ కీలక నిర్ణయం

ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘ఆట’ ఫేమ్ సందీప్ మాస్టర్ గ్రూప్ డ్యాన్సర్లకు అండగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కొరియోగ్రఫీలో తెరకెక్కే పాటలకు పనిచేసే డ్యాన్సర్ల నుంచి ఇకపై ఎలాంటి కమిషన్ తీసుకోబోనని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుగు ఫిల్మ్ & టీవీ….

AP

ఆస్పరి మండలం బిల్లేకల్లు పోటాపోటీగా డైలీ కూరగాయలు మార్కెట్ వేలాలు..

కర్నూలు: ఆస్పరి మండలం బిల్లేకల్లు పోటాపోటీగా డైలీ కూరగాయలు మార్కెట్ వేలాలు.. బిల్లే కల్లు కూరగాయలు మార్కెట్ వేలం పాటలు 87లక్షల 35వేలకు దక్కించుకున్న బాలయ్య.. గత ఏడాది 89లక్షల 40 వేలకు వేలం పాట పాడిన వైనం.. ఎల్ నినో….