హోళగుంద మండలం ఇద్దరూ అగ్రికల్చర్ అసిస్టెంట్ల అరెస్టు….
కర్నూలు; హోళగుంద మండలం ఇద్దరూ అగ్రికల్చర్ అసిస్టెంట్ల అరెస్టు… నేరణికి లింగంపల్లి గ్రామంలో వీవోఏలుగా పనిచేస్తున్న పరమేష్ నాయక్, బలరాం నాయక్ రిమాండ్ తరలించిన పోలీసులు…. రైతులు ప్రభుత్వం సబ్సిడీ విత్తనాల కోసం వసూలు చేసి విత్తనాలు ఇవ్వకపోవడంతో డబ్బులు చెల్లించలేదని….










