Category: AP

AP

వేదావతి ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలి: ఆలూరు రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్

కర్నూలు జిల్లా ఆలూరు మండలం లో వేదవతి ప్రాజెక్టు పై సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రాజెక్టులకు చంద్రబాబు ఈ మూడు సంవత్సరాల కాలానికి 90 వేల….

AP

బళ్లారిలో ఐజేయు (IJU) మీడియా నూతన కార్యాలయం ప్రారంభం: ఘనంగా పాల్గొన్న ఆలూరు ప్రాంత జర్నలిస్టులు

బల్లారిలో నేడు IJU ఆధ్వర్యంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరగిoది. ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర నాయకులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆలూరు ప్రాంతానికి చెందిన సీనియర్, జూనియర్ జర్నలిస్టులను….

AP

ఏపీ సచివాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ జన్మదిన వేడుకలు…..

విజయవాడ. – *ఈరోజు సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారి జన్మదినం సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు….

AP

ఉరవకొండలో పయ్యావుల కేశవ్ జన్మదిన వేడుకలు: పారిశుద్ధ్య కార్మికులకు గౌరవం, విద్యార్థులకు భారీ నగదు బహుమతులు

ఉరవకొండ పట్టణం కవిత సర్కిల్లో జన్మదిన వేడుకల ఉరవకొండ మండలం టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు.. *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శ్రీ పయ్యావుల కేశవ్ గారి జన్మదినం సందర్భంగా ఉరవకొండ టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి….

AP

ఘనంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పుట్టినరోజు వేడుకలు..

*ఘనంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పుట్టినరోజు వేడుకలు..* – *విజయవాడలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్, సహచర మంత్రుల సమక్షంలో కేక్ కట్ చేసిన మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..* – *:….

AP

కదిరి మండలం యర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో చోరీ….

శ్రీ సత్యసాయి : కదిరి మండలం యర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో చోరీ గర్భగుడిలో అమ్మవారి తలపై ఉన్న కిరీటం దొంగలించిన దొంగ అమ్మవారి ఆలయానికి దర్శనానికి వచ్చినట్లు వచ్చి అమ్మవారి మెడలో పూలమాల వేసి… కిరీటం ఎత్తుకెళ్లిన దుండగుడు సీసీ కెమెరాలో….

AP

పశ్చిమ గోదావరిలో ఫుడ్ పాయిజన్ కలకలం..

*పశ్చిమ గోదావరిలో ఫుడ్ పాయిజన్ కలకలం.. బజ్జీలు తిని 13 మందికి అస్వస్థత* పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలోని ఎస్‌.కొండేపాడు గ్రామంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. బజ్జీలు తిన్న అనంతరం 13 మంది ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు….

AP

గంభిరావుపేటలో ఘోర ప్రమాదం: బస్టాండ్ వద్ద నిలబడ్డ వారిపైకి దూసుకెళ్లిన స్కార్పియో

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభిరావుపేట మండలం గజసింగవరం బస్టాండ్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు మహిళలు, ఓ చిన్నారిని అతివేగంగా వచ్చిన వైట్ కలర్ స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి…..

AP

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు…

*రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు* సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి పెట్రోల్ బంక్ వద్ద బుధవారం ఓ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా….

AP

కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక తల్లి ఆత్మహత్య: గోపేపల్లి గ్రామంలో విషాదం

కొడుకు మరణాన్ని జీర్ణించు కోలేక తల్లి మరణం శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలో ఉన్న గోపేపల్లి గ్రామం లో ఉండే చెరువు చాంద్ బాషా భార్య సకినా ఈ రోజు మధ్యాహ్నం ఇంటిలో ఎవరు లేని….