Category: AP

AP

ముదిగుబ్బ బైపాస్‌లో కారు బోల్తా: నలుగురు ప్రయాణికులు సురక్షితం

ముదిగుబ్బ జనవరి 11 :(YES9 TV): ముదిగుబ్బలో కార్ బోల్తా: ముదిగుబ్బ బైపాస్ లోని కాకతీయ జంక్షన్ వద్ద శనివారం రాత్రి ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది ధర్మవరానికి చెందిన ఒక కుటుంబం విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.డ్రైవర్….

AP

ముదిగుబ్బలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు..

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1807జనవరి 11న ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామంలో వడ్డె సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించిన వడ్డే ఓబన్న బ్రిటిష్ వలస పాలకుల దౌర్జన్యాలకు….

AP

పండుగలా వేమన జయంత్యుత్సవాలు: లోగోను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

పండుగలా… వేమన జయంత్యుత్సవాలు – రాష్ట్రం నలుమూలల నుంచి తరలిరండి – జయంతి ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు – ఎమ్మెల్యే ‘కందికుంట’కు అభినందనలు జనవరి 10 (విజయవాడ): మానవీయ విలువలను తన పద్యాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన….

AP

గోపేపల్లిలో రెవెన్యూ అధికారుల పర్యటన: భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ హామీ!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం గోపేపల్లి గ్రామంలో ఈరోజు రెవెన్యూ ఉన్నతాధికారులు విస్తృతంగా పర్యటించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ (JC), ఆర్డీఓ (RDO), మరియు తహశీల్దార్ (MRO) తమ సిబ్బందితో కలిసి నేరుగా గ్రామానికి చేరుకున్నారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో….

AP

ముస్లింలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు

ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో నిర్వహించిన పాదయాత్రలో.. బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కదిరి పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే సర్కిల్ నందు శ్రీ చందు గారు మాట్లాడుతూ… స్వాతంత్ర పోరాటంలో……

AP

నల్లమాడ మండలంలో విషాదం: చెరువులో పడి బాలిక మృతి

నల్లమాడ మండలం నల్ల సింగయ్య గారి పల్లి గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 17 ఏళ్ల సాయి అనే బాలిక ప్రమాదవశాత్తు స్థానిక సింగనయ్య కుంట వద్ద ఉన్న చెరువులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో….

AP

గోదావరి మిగులు జలాల వినియోగంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని వాడుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు ఎందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. గోదావరి మిగులు జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనవసరమైన గొడవలకు అర్థం లేదని ఆయన స్పష్టం చేశారు…..

AP

సంక్రాంతి ముంగిట శుభవార్త… ఏపీలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సమ్మె విరమణ..

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం భారీ ఊరట కల్పించింది. ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల యజమానులు జనవరి 12 నుంచి చేపట్ట తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ….

AP

మహేష్ చౌదరి హత్య కేసు: నిందితులను అరెస్టు చేసి వీధుల్లో ఊరేగించిన పోలీసులు

కొత్తచెరువు మండలం తిప్పాపట్లపల్లి గ్రామానికి చెందిన మాదినేని మహేష్ చౌదరి ఈనెల 1వ తేదీన దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ సంచలన కేసులో నిందితులను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన నాటి నుండి పరారీలో ఉన్న….

AP

రెడ్ బుక్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి: పుట్టపర్తిలో AIYF నిరసన ప్రదర్శన

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని యనమలపల్లి గణేష్ కూడలి వద్ద AIYF యువజన సంఘం మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రెడ్ బుక్’ విధానం విద్యార్థుల, యువకుల భవిష్యత్తుకు గొడ్డలి….