Category: AP

AP

ముదిగుబ్బ లో అంబేద్కర్ జయంతి వేడుకలు…

  ముదిగుబ్బ మండలం లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది…జయంతి సందర్బంగా సిపిఎం సీఐటీయూ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కు పూలమాలలు వేసి….

AP

ముదిగుబ్బలో ఘనంగా అంబేద్కర్ జయంతి: అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఓబీసీ మోర్చా

శ్రీ సత్య సాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో ఓబీసీ మోర్చా అద్వర్యంలో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తర్వాత అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో …..

AP

ఆలూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు: బాబాసాహెబ్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే విరుపాక్షి

కర్నూలు జిల్లా… ఆలూరు లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135, వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి.. ఆలూరు లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన..ఎమ్మెల్యే విరుపాక్షి… విద్య సమానత్వం న్యాయం, ఇవే అంబేద్కర్….

AP

ముదిగుబ్బలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు: నివాళులర్పించిన వైసీపీ నాయకులు

భారతదేశానికి సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల బాట చూపించిన మహానేత, రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా… ముదిగుబ్బ హై స్కూల్ సర్కిల్ వద్ద వున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు….

AP

రాయదుర్గంలో ఘనంగా ‘ప్రగతి పండుగ’: రూ.160 కోట్లతో అభివృద్ధి పనులు – ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం••••• రాయదుర్గంలో వైభవంగా ‘ప్రగతి పండుగ’ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్ర అభివృద్ధిలో వారి పాత్ర చిరస్మరణీయంగా సాగాలని కోరుకుంటూ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో చేపట్టిన….

AP

రాష్ట్రంలో మరిన్ని ఎంజేపీ గురుకులాల ఏర్పాటు: రూ.500 కోట్లతో శాశ్వత భవనాలు – మంత్రి సవిత వెల్లడి

వత్సవాయి/జగ్గయ్యపేట* : విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కొత్తగా మరిన్ని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత….

AP

బీసీ బిడ్డల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: రాష్ట్రంలో మరిన్ని ఎంజేపీ స్కూళ్ల ఏర్పాటు – మంత్రి సవిత వెల్లడి

*త్వరలో కొత్తగా మరిన్ని ఎంజేపీ స్కూళ్లు* * రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత * విద్యతో పాటు క్రీడాల్లోనూ రాణించాలి * ఆటల్లో ప్రావీణ్యానికి స్పోర్ట్స్ కిట్లు అందజేస్తాం * రూ.500 కోట్లతో ఎంజేపీ స్కూళ్లకు శాశ్వత భవనాలు….

AP

గుడిపల్లి రంగనాథ స్వామి 101వ బ్రహ్మోత్సవాల్లో ఎంపీ బీకే పార్థసారధి: ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్లమెంట్ సభ్యులు

శ్రీ సత్య సాయి జిల్లా…. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి. 101వ సంవత్సర బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలకు హాజరైన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి కే పార్థసారథి….

AP

పట్రపల్లిలో ఘనంగా బీజేపీ ‘శిక్షణ మహా అభియాన్’: ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్య కుమార్ యాదవ్

తాడిమర్రి(yes9tv)తాడిమర్రి మండలం, పట్రపల్లిలో ఘనంగా బీజేపీ శిక్షణ మహా అభియాన్ తాడిమర్రి మండలం పట్రపల్లి గ్రామంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో “పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్–2026” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడిమర్రి బీజేపీ….

AP

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు చట్టబద్ధం చేయడం చారిత్రాత్మకం: బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చరిత్రలో నిలిచిపోయేటువంటి నారీ శక్తి అభియాన్ ద్వారా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు బిల్లులు చట్టబద్ధం చేయడం చాలా సంతోషకరమని బిజెపి కిసాన్ మోర్చా సత్యసాయి….