కదిరిలో ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం: గర్భిణి మృతితో బంధువుల ఆందోళన, సాయినాథ్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత!
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో విషాదకర ఘటన కలకలం రేపుతోంది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణి వాణి మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బంధువుల కథనం ప్రకారం… బుధవారం, ఒకటో తారీకు వాణిని కదిరిలోని సాయినాథ్ ప్రైవేట్ హాస్పిటల్లో….










