కదిరి శివాలయం చోరీ నిందితుడు పరార్..
సత్యసాయి జిల్లా కదిరిలో సంచలనం రేపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కదిరి పట్టణంలోని శివాలయంలో జరిగిన చోరీ కేసులో అరెస్టైన నిందితుడు నరసింహులు పోలీస్ స్టేషన్ నుంచి పరారైనట్లు సమాచారం. పలుచోట్ల చోరీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసింహులుపై మొత్తం….










