Category: POLITICS

నేడు పోటాపోటీగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నిరసనలకు సిద్ధమయ్యాయి..

ఓవరిఓవర్‌ టు ఢిల్లీ.! తెలంగాణ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్‌ అయింది.! నేడు పోటాపోటీగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నిరసనలకు సిద్ధమయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద భారీ నిరాహార దీక్ష జరగనుంది. అలాగే లిక్కర్ స్కామ్‌కు….

AP

వచ్చే నెలలో బ్యాంకులకు సెలవులివే..

న్యూఢిల్లీ : ఈ సంవత్సరం రెండో నెల కొద్ది రోజుల్లో ముగియబోతోంది. మార్చి ప్రారంభం కానుంది. హోలీ (మార్చి 2023లో బ్యాంక్ హాలిడే)తో సహా అనేక ముఖ్యమైన పండుగలు మార్చిలో జరుపుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబితా ప్రకారం, మార్చి….

తెలంగాణ తెచ్చిన గాంధీజీ కేసీఆర్

తెలంగాణ తెచ్చిన గాంధీజీ కేసీఆర్ అని, వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రధాని అవ్వడం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. వరంగల్‌లోని ఏజే మైదానంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన.. తెలంగాణను దేశంలో….

తొలి వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)కు టైమ్

తొలి వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)కు టైమ్ దగ్గరపడింది. ఈ లీగ్ షెడ్యూల్ మంగళవారం (ఫిబ్రవరి 14) రిలీజైంది. ప్లేయర్స్ వేలం ముగిసిన మరుసటి రోజే బీసీసీఐ ఈ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఐదు టీమ్స్ పాల్గొంటున్న ఈ లీగ్ మార్చి….

ట్రోల్ ఆఫ్ ది డే : అడుక్కోవడంలో ‘లోకేష్’ పీహెచ్.డీ..

అదేదో సినిమాలో బాబు మోహన్ యాచించి బతుకుతాడు.. ఒక డిఫరెంట్ మేనరిజంతో అడుక్కుంటాడు.. అమ్మా, అక్కా, అన్నా, చెల్లీ… ఇలా దీర్ఘాలు తీసి పిలుస్తుంటాడు.. చూసేవారికి ఇది నవ్వు తెప్పిస్తుంది.. అప్పట్లో కామెడీ ఆరోగ్యకరంగా ఉండేది కాబట్టి… పాత్రలు రాసే దర్శకులు….

కేసీఆర్‌కు సడెన్‌గా గాంధీ ఎందుకు గుర్తొచ్చాడు?

తాను దండం పెట్టించుకోవడం తప్ప.. తాను ఒకరికి దండం పెట్టడం కేసీఆర్‌కు పెద్దగా నచ్చదు. స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నేతల విషయంలోనూ ఆయన ఆలాగే వ్యవహరిస్తారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, భగత్‌సింగ్, జగ్జీవన్‌రామ్, బాలగంగాధర్‌ తిలక్‌తోపాటు తెలంగాణ ఉద్యమ నేతలు అయిన….

: లోకేష్‌ అడుగుపెడితే ప్రాణాలు గాల్లోకే.. : మంత్రి రోజా

టీడీపీ నేత నారా లోకేష్‌పై మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్‌ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అన్నారు. చంద్రబాబు సైకో అయితే.. కొడుకు లోకేష్‌ ఐరన్‌ లెగ్‌ అని ఎద్దేవా చేశారు. లోకేష్‌ అడుగుపెట్టగానే పుష్కరాల్లో 29 మంది చనిపోయారని….

అన్యాయంపై పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నాయకురాలు విజయశాంతి వెల్లడి

తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణపై ప్రేమలేదని.. రాష్ట్రంలోని సంపదపై కన్నేశాడని విమర్శించారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు…..

టార్చర్ అనుభవించా: విజయశాంతి ఎమోషనల్

తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణపై ప్రేమలేదని.. రాష్ట్రంలోని సంపదపై కన్నేశాడని విమర్శించారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు…..

పవన్ కళ్యాణ్ ని జగన్ టార్గెట్

ఆయన పార్టీ పెట్టి పట్టుమని పదేళ్లయింది. పోటీ చేసింది మాత్రం ఒక్క ఎన్నికలోనే. కానీ అధికార పార్టీకి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. గెలిచింది ఒక్క సీటే అయినా ..అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్ష నేతను….