Category: Technology

స్మార్ట్ ఫోన్ బాక్స్ లో చార్జర్ కనిపించదు ఇక..! అమలు చేయనున్న ఒప్పో

ఒప్పో ఫోన్లలో చార్జర్లు మాయమవుతున్నాయి..! ఆశ్చర్యపోకండి. కంపెనీలే చార్జర్లను ఇవ్వడం లేదు. ఇప్పటికే శామ్ సంగ్ ప్రీమియం ఫోన్లలో కొన్నింటికి చార్జర్లను జోడించడం లేదు. కావాలంటే వాటిని విడిగా కొనుక్కోవాల్సిందే. యాపిల్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. దీనివల్ల కంపెనీలపై చార్జర్ల….

వాట్సాప్ కొత్త ఫీచర్ … డిలీట్ కొట్టిన మెస్సేజ్ లను తిరిగి పొందొచ్చు!

వాట్సాప్ లో డిలీట్ చేసిన మెస్సేజ్ లను తిరిగి పొందొచ్చా! అని ఆశ్చర్యపోతున్నారా?. అవును మీరు వింటున్నది నిజమే. వాట్సాప్ ఈ ఫీచర్ పై పనిచేస్తోంది. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుందని తెలిసిందే. అందులో భాగంగానే డిలీట్ చేసిన….

వాట్సాప్ … త్వరలో కొత్త ఫీచర్

వాట్సాప్ లోనూ కొన్నిసార్లు గ్రూపుల్లో కొనసాగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు గ్రూప్ నుంచి నిష్క్రమించడం తప్ప యూజర్లకు మరో మార్గం ఉండదు. ఒకవేళ ఆ గ్రూప్ లో తమ బంధుమిత్రులు కూడా ఉంటే, యూజర్ల బాధ వర్ణనాతీతం. గ్రూప్ నుంచి బయటికి….

అద్భుతమైన ఫీచర్ ను తీసుకువచ్చిన ఫోన్ పే

 ఫోన్‌పే వినియోగదారులు ఈ యాప్‌ సదుపాయం ఉన్న దుకాణాదారుల వద్ద, ఇకపై దీని ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఒక వినియోగదారుడు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పొందే అవకాశం ఉంది. యాప్‌ ఓపెన్‌ చేసి స్టోర్స్‌ లోకి వెళ్లి ఫోన్‌పే….

JIO కి చెక్ పెట్టిన BSNL.. 5 రూపాయలకే 3GB DATA

BSNL ప్రభుత్వ సంస్థ అయినా జియో కి పోటీ ఇవ్వటం లో ఎక్కడ వెనకడుగు వేయటం లేదు . JIO, AIRTEL  కి పోటీని తట్టుకొంటూ మునుముందికి వెళ్తుంది . ఈ క్రమంలో నే ఇతర నెట్వర్క్స్ రీచార్జి ల రేట్లు….

మార్చి 1 నుండి ప్రారంభం కానున్న BSNL 4G సేవలు

బిఎస్ఎన్ఎల్ 4 జి, ముంబై, ఢిల్లీ సర్కిళ్లకు చేరేముందు మొత్తం 20 సర్కిళ్లలో అధికారికంగా ప్రవేశపెట్టబోతోంది. మార్చి 1 న సేవ ప్రారంభమైన తర్వాత బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం కొత్త 4 జి ఓన్లీ ప్లాన్లను కూడా ప్రారంభించే అవకాశం ఉంది…..

దేశవాసులందరికి మరో శుభవార్త !

‘ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు’ పథకం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆయా 12 రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఉన్న పేదవారు ఎక్కడైనా సరుకులు పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, త్రిపుర, జార్కండ్, గుజరాత్,….

దేశ వ్యాప్తంగా వైఫై కాలింగ్ తీసుకురానున్న JIO

ఇక నుండి ఎటువంటి అంతరాయం మరియు అస్పష్టత లేనటువంటి వాయిస్ కాలింగ్ మరియు వీడియో కాలింగ్ జియో వినియోగదారులకు పరిచయం అవుతుంది. అంతేకాదు, కాలింగ్ కోసం కూడా ఎటువంటి అధిక రుసుమును చెల్లించాల్సిన పనిలేదు. వాయిస్ మరియు వీడియో కాలింగ్ వాటి….

అందరికంటే ముందుగా ఇన్విసిబుల్ కెమెరా

వన్‌ప్లస్‌ మాత్రం కాస్త భిన్నమైన ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసే పనిలో పడింది. అందులో భాగంగానే వన్‌ప్లస్‌ త్వరలో కనిపించని (ఇన్విజిబుల్‌) కెమెరాలు కలిగిన ఫోన్లను విడుదల చేయనుంది. మొబైల్స్‌ తయారీదారు వన్‌ప్లస్‌ తాజాగా విడుదల చేసిన ఓ టీజర్‌లో….

స్వదేశ టెక్నాలజీ నావిక్ మద్దతుతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల

యోమితో ఇస్రో చర్చలు చివరి దశలో ఉన్నాయి మరియు అన్నీ సజావుగా జరిగితే, చైనా దిగ్గజం భారతదేశంలో రాబోయే ఆరు నుండి ఏడు నెలల్లో నావిక్ మద్దతుతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడానికి, ఇస్రో మరియు….