Category: Technology

చాట్ జీపీటీ మరోవైపు వివాదాలను కూడా సృష్టిస్తోంది.

చాట్ జీపీటీ…ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట వినపడుతోంది. ప్రపంచ టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఈ చాట్ జీపీటీ మరోవైపు వివాదాలను కూడా సృష్టిస్తోంది. ఏఐ సాంకేతికత ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చాట్ జీపీటీ మనం ఏ అంశంపైనైనా ప్రశ్న….

గూగుల్ ఆఫీస్ లో టీ, కాఫీ కట్..

చిన్న చిన్న కంపెనీలు కూడా ఉద్యోగులకు టీ, కాఫీ ఉచితంగా ఇస్తుంటాయి, ఓ మోస్తరు కంపెనీలు బ్రేక్ ఫాస్ట్, లంచ్ కూడా ఫ్రీగా అందజేస్తాయి. అలాంటిది మల్టీనేషనల్ కంపెనీ గూగుల్ లో ఇంకెన్ని సౌకర్యాలుంటాయో అర్థం చేసుకోవచ్చు. ఆ కంపెనీలో కూడా….

AP

యూపీఏ చార్జీల మీద క్లారిటీ..

యూపీఏ చార్జీల మీద వివరణ ఇచ్చింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఏ). యూపీఏ వినియోగదారుల మీద ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం వ్యాపార సంస్థలే చార్జీలు….

AP

ఇస్రో LVM3-ఎం3 రాకెట్ ప్రయోగానికి సిద్ధం…

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో LVM3-ఎం3 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆదివారం వన్‌ వెబ్‌కు చెందిన 36 ఉప గ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది. మరికాసేపట్లో LVM3-ఎం3 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్ లో 9గంటలకు ఎల్‌వీఎం-3….

తెలంగాణ లో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..

తెలంగాణకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు, లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ మేరకు తెలంగాణతో సహా పలు రాష్ట్రాలలో టెక్స్‌టైల్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన….

AP

ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.1000 ఎలక్ట్రిక్ బస్సులు కొత్తవి కొనుగోలు..

త్వరలో సుమారు 1500 డీజిల్ బస్సులు, 1000 ఎలక్ట్రిక్ బస్సులు కొత్తవి కొనుగోలు చేస్తున్నాం.. ఏపీఎస్‌ఆర్టీసీ చరిత్రలో ఇన్ని బస్సులు కొనుగోలు చేయడం ఇదే తొలిసారి అన్నారు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ….

సమ్మిట్ రిజల్ట్: స్వామికార్యం స్వకార్యం సక్సెస్!!

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు విశాఖ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ – 2023 హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఊహించని రీతిలో ఈ సమిట్ సక్సెస్ అయ్యిందని – అనుకున్నదానికంటే ఐదారురెట్లు ఎక్కువగా పెట్టుబడులు….

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ – SBI) తాజాగా తన కస్టమర్లకు ఒక శుభవార్త

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ – SBI) తాజాగా తన కస్టమర్లకు ఒక శుభవార్త తెలియజేసింది. ఇప్పటికే ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టి వాటి ద్వారా ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్న ఎస్బిఐ తాజాగా….

ఐటీలో కొత్త ఉద్యోగాలు లేనట్టే..

మూలిగే నక్కపై తాటిపండు పడినట్టయింది ఐటీ ఉద్యోగుల పరిస్థితి. లేఆఫ్ లతో సతమతం అవుతున్నవారికి ఇతర సంస్థల్లో కొత్త ఉద్యోగాలు లేవు, లేదా ఖాళీగా ఉన్న పోస్ట్ ల భర్తీ ఉండదు అనేది షాకింగ్ న్యూస్ గా మారింది. క్వైట్ హైరింగ్….

మరో 200 మందిని తొలగించిన ట్విట్టర్

న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ శనివారం రాత్రి 200 మందిని తొలగించింది. దాదాపు 2,000 మంది ఉద్యోగులతో కూడిన ట్విట్టర్ వర్క్‌ఫోర్స్‌లో ఇది 10 శాతం ఉంటుంది. అక్టోబర్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను కొనుగోలు చేసిన ఎలోన్ మస్క్,….