Category: AP
ప్రస్టేషన్ లో రఘురామకృష్ణం రాజు.. జగన్ పై శపధం..
రఘురామకృష్ణంరాజు ప్రతినబూనారు. కాస్కో జగన్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. కొద్ది రోజుల్లో పాతాళానికి తొక్కేస్తానంటూ హెచ్చరికలు పంపారు. అయితే రాజుగారు ఈ తరహా శపధం పూనడం ఇదే తొలిసారి. మొన్నటి వరకు సెటైరికల్ గా మాట్లాడిన ఆయన.. ఇప్పుడు జగన్….
ఆ మూడు మినహా.. జనసేన అభ్యర్థులు ఫిక్స్..
పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్,నెల్లిమర్ల నుంచి లోకం మాధవి,అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, పెందుర్తి నుంచి పంచకర్ల….
చంద్రబాబు మార్క్ రాజకీయం…
అయితే తాజాగా ప్రకటించిన అభ్యర్థుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. నామినేషన్ల దాఖలు వరకు ప్రతి అభ్యర్థి పనితీరు పరిశీలిస్తానని.. అవసరమైతే అభ్యర్థిని మార్చేందుకు కూడా వెనుకడుగు వేయనని చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని……
ఏపీలో బిజెపి అభ్యర్థులు ఎవరు.. ఎందుకు ఆలస్యం అవుతోంది..?
బిజెపి 16 మంది అభ్యర్థులను ఖరారు చేయలేకపోతోంది.అయితే దీనికి కారణాలు ఉన్నాయి. బిజెపిలో ప్రోటీడిపి, ప్రో వైసిపి నేతలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని వైసిపి అనుకూల నేతలు చివరి వరకు ప్రయత్నాలు చేశారు. కానీ ఆ విషయంలో విఫలమయ్యారు…..
విశాఖకు డ్రగ్స్ మకిలీ.. బాధ్యత సిబిఐ పైనే..
సాధారణంగా డ్రగ్స్ కలకలం సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఫస్ట్ టైం విశాఖలో గరుడ ఆపరేషన్ పేరిట సిబిఐ ఒక కంటైనర్ను పట్టుకోవడం.. అందులో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టు పడడం ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ పోర్టులోకి ఆ స్థాయిలో డ్రగ్స్….
టిడిపి మూడో జాబితా.. సీనియర్లకు దక్కని చోటు..
తాజాగా ప్రకటించిన అసెంబ్లీ స్థానాలకు సంబంధించి.. పలాస గౌతు శిరీష, పాతపట్నం మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గొండు శంకర్, ఎస్ కోట కోళ్ల లలిత కుమారి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం అయితా బత్తుల ఆనందరావు, పెనమలూరు బోడె ప్రసాద్,….
డబుల్ ఓటర్లకు కొత్త చిక్కు.. షాక్ ఇచ్చిన ఈసీ..!
డబుల్ ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో ఇటు తెలంగాణలో, అటు ఏపీలో ఓటు వేయాలని భావించారు ఆంధ్రాసెటిలర్లు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ వీరు తెలంగాణలో ఓటు వేశారు. 2024 ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ ఓటుహక్కు….
వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై..
జగన్ ఎంపీ అనురాధకు షాక్ ఇచ్చారు.ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఆమె స్థానంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు అవకాశం ఇచ్చారు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. గత కొద్ది రోజులుగా మంత్రి విశ్వరూప్ తో ఆమెకు విభేదాలు….
టిడిపికి కేంద్ర మాజీ మంత్రి గుడ్ బై..
పనబాక లక్ష్మి కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ఆ పార్టీ నుంచి నాలుగు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. మూడుసార్లు నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు…..










