Category: CINEMA

భారీ స్థాయిలో రీ రిలీజ్ కి ‘నువ్వే నువ్వే’ చిత్రం.

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ 2 డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గా కెరీర్ ప్రారంభం లో రైటర్ గా కొనసాగిన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ గారితో కలిసి ఆయన ఎన్నో బ్లాక్….

నాగ అశ్విన్ -ప్రభాస్ మూవీపై భారీ అంచనాలు

ప్రభాస్ ప్యాన్స్ కు గుడ్ న్యూస్. యంగ్ రెబల్ స్టార్ హీరోగా, నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ కె.వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. మహానటి వంటి అద్భుత….

పాట షూట్ కోసం రూ.23 కోట్లను ఖర్చు

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో ప్రస్తుతం ఓ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ 15 వ మూవీ అది. అందుకే దానికి ఆర్సీ 15 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు….

డార్లింగ్ ప్రభాస్ నటించిన సినిమాలకు వరల్డ్ వైడ్‌గా మార్కెట్

డార్లింగ్ ప్రభాస్ నటించిన సినిమాలకు వరల్డ్ వైడ్‌గా మార్కెట్ ఉంది. బాహుబలి దెబ్బకు గత రికార్డులు అన్నింటిని ప్రభాస్ చెరిపేశాడు. ఇప్పుడు ప్రభాస్ రికార్డులను బద్దలు కొట్టడానికి బాలీవుడ్ హీరోలు, సౌత్ హీరోలంతా పోటీ పడుతున్నారని టాక్. అయితే, ప్రభాస్‌కు ప్రస్తుతం….

సలార్ హక్కుల కోసం గట్టి పోటీ

బాహుబలి సినిమాతో తన స్టార్ డం మరింత పెంచేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరస పెట్టి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు.ఇటీవల వచ్చిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు దారుణంగా నిరాశపరచడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అయితే….

నరరూప రాక్షసులతో రాజమౌళి మహేశ్ సినిమా

ఆర్ఆర్ఆర్’ తరువాత రాజమౌళి మహేశ్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా అనౌన్స్ ఎప్పుడో చేయడంతో దాని కోసం మహేశ్ ఫ్యాన్స్ బాగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం జపాన్ లో ఉన్న జక్కన్న తిరిగి రాగానే ముహూర్తం చూసి….

టాలీవుడ్ ని కాపీ కొట్టిన హాలీవుడ్

తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపించేలా చేసిన చిత్రం బాహుబలి. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా విడుదలై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్ చిత్రాలు హాలీవుడ్ ప్రేక్షకులని సైతం ఆకట్టుకున్నాయి…..

డైరెక్టర్ శంకర్ క్రాస్ చేసి టాప్‌లో కి రాజమౌళి

ఒకప్పుడు సౌత్ ఇండియన్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్‌గా శంకర్ ఉండే వారు. ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి సౌత్ ప్రేక్షకులు గర్వపడేలా చేశారు. ఇక ఇప్పుడు ఆయననని క్రాస్ చేసి రాజమౌళి టాప్‌లో నిలిచాడు. వరుస విజయాలతో అద్భుతమైన సినిమాలు….

రష్మిక మందన్నా అడ్డంగా బుక్కైంది…….నెటిజన్లు తీవ్ర ఆగ్రహం

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అడ్డంగా బుక్కైంది. నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..యంగ్ స్టార్ రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించి, నటించిన కన్నడ చిత్రం `కాంతార`. ఇందులో సప్తమిగౌడ హీరోయిన్‌గా నటిస్తుంటే.. కిషోర్….