Category: World

ఏకంగా 1000కి పైగా ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్

అల్లర్లతో ఫ్రాన్స్ అట్టుడుకుతోంది. ముఖ్యంగా పారిస్ నగరంలో ఆందోళనలతో అట్టుడుకుతోంది. నహెల్ అనే 17 ఏళ్ల యువకుడు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనం అపకపోవడంతో, ఓ పోలీస్ అధికారి జరిపిన కాల్పుల్లో దురదృష్టవశాత్తు మరణించాడు. అప్పటి నుంచి ఆ దేశంలో వరసగా….

ఒక్క రోజే దాదాపుగా 1600 భూ ప్రకంపాలు నమోదు

ఐస్‌లాండ్ రాజధాని రేక్‌జావిక్ పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక్క రోజే దాదాపుగా 1600 భూ ప్రకంపాలు నమోదు అయ్యాయని ఆ దేశ వాతావరణ కార్యాలయం బుధవారం వెల్లడించింది. అగ్నిపర్వతం విస్పోటనం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం….

కంటైనర్ డ్రైవర్ కు కోపం వచ్చింది. 48 మందిని చంపేశాడు, వానతో !

కెన్యా: పశ్చిమ కెన్యాలోని లోండియాని ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ఘోర ప్రమాదంలో 48 మంది మరణించారు. ఓడకు సంబంధించిన వస్తువులను తీసుకెళ్తున్న కంటైనర్ డ్రైవర్ నిర్లక్షంగా వాహనం నడపడంతో ఆ వాహనం నియంత్రణ కోల్పోయి హైవే మీద….

జపాన్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత మిజోకామీని కలిసిన ప్రధాని మోదీ

జీ-7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని హిరోషిమా చేరుకున్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ఆయన హిరోషిమాకు వెళ్లారు. జపాన్ ప్రస్తుత అధ్యక్షుడిగా G-7 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశాన్ని అతిథి దేశంగా ఆహ్వానించారు…..

ప్రపంచంలోనే అత్యంత పొడవైన క్రికెటర్ ఎవరు? గ్రేట్ ఖలీ అంత ఎత్తుగా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రికెటర్లు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. చాలా మంది క్రికెటర్లు చాలా ఎత్తులో ఉన్నారు, వారు క్రికెటర్ కాదు, wwe యొక్క పెద్ద సూపర్ స్టార్. ఓ పాకిస్థానీ క్రికెటర్ కథ కూడా అలాంటిదే…..

రిషి సునక్ కు ఎదురు దెబ్బ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరమైన ఓటమి దిశగా కన్జర్వేటివ్ పార్టీ

బ్రిటన్ లో జాతీయ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి రిషి సునక్ ప్రభుత్వానికి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల పోరులో….

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను అదుపులోకి

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్న రేంజర్లు రావల్పిండికి తరలించారు. ఇమ్రాన్ అరెస్ట్ పై పాక్ లో తీవ్ర నిరనసలు వెల్లువెత్తుతున్నాయి. లాహోర్, కరాచీ మరియు ఇస్లామాబాద్ లో రోడ్డెక్కిన పీటీఐ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు…..

భారీ వర్షాలు, వరదలు..200కు పైగా మృతి,వాతావరణంలో మార్పులే కారణమా..

ఆఫ్రికా దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడ వరదలు పోటెత్తుతున్నాయి. గురువారం కురిసిన భారీ వర్షాలకు సౌత్ కివు ప్రావిన్స్‌లోని కాలేహే ప్రాంతంలోని నదులు పొంగి పొర్లాయి. దీంతో….

పటయాలో సుమారు 90 మంది భారతీయులను అధికారులు అరెస్ట్

థాయిలాండ్ లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టైంది. పటయాలో సుమారు 90 మంది భారతీయులను అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 16 మంది మహిళలు ఉన్నారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.1.60 లక్షలు, రూ.20.92 కోట్ల….

భారత్ లో మైనార్టీల జనాభా పెరుగుతోంది…పాకిస్తాన్ లో తగ్గుతోంది… నిర్మలా సీతారామన్

భారతదేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా ముస్లింలపై హింస జరుగుతోందని పాశ్చాత్య మీడియాలో వస్తున్న కథనాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఖండించారు, ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు వచ్చి ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న భారత్ లోని వాస్తవాన్ని చూడాలని….