Category: National

ఆపరేషన్ సిందూర్‌ దెబ్బ.. పాక్ కు వందల మిలియన్ డాలర్ల నష్టం..!

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ చర్యల వల్ల పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆపరేషన్ ఫలితంగా పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలను భారత క్షిపణి వ్యవస్థలు….

అయోధ్యలో మరో కీలక ఘట్టం… జూన్ 5న రామ్‌దర్బార్ ప్రాణప్రతిష్ఠ..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం తుది దశకు చేరుకుంది. జూన్‌ 5వ తేదీ నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ చారిత్రక ఘట్టానికి….

ఆ డైరీలో పాకిస్థాన్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్న జ్యోతి మల్హోత్రా..!

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న ఆమె నుంచి వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలోని కొన్ని….

పహల్గమ్‌లో 3 నెలల ముందు జ్యోతి మల్హోత్రా రెక్కీ..?

జ్యోతి మల్హోత్రా.. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పహల్గాం దాడి తర్వాత గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ ఆమె. ఏడాది క్రితమే ఈమె గురించి ఒక సామాన్య పౌరుడు సోషల్ మీడియాలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారుల్ని….

గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా గురించి వెలుగులోకి కొత్త కొత్త విషయాలు..!

గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. యూట్యూబ్ పేరుతో తరచూ పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ హైకమిషన్‌ కార్యాలయాలను సందర్శించేవారిని సమాచారం. అంతేకాదు హైదరాబాద్, పూరీ ప్రాంతాలతో ఆమెకు లింకులు ఉన్నట్లు వార్తలు….

ప్రపంచంలోనే తొలి ఏఐ ఆసుపత్రి…! ఎక్కడో తెలుసా..?

వైద్య రంగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. మనుషులకు బదులుగా యంత్రాలే రోగ నిర్ధారణ చేసి, చికిత్స అందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సౌదీ అరేబియాలో జరుగుతున్న ఓ ప్రయోగం నిరూపిస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ –….

భారత జలాల్లో చైనా గూఢచారి నౌక..?

భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్, పీవోకేలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 100 మందికి పైగా టెర్రరిస్టులను హతం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు అమెరికా….

పుల్వామాలో కాల్పుల .. ఒక టెర్రరిస్ట్ ఖతం

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఈ ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒక ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా పరిధిలోని నాదేర్ త్రాల్ ప్రాంతంలో….

దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్..!

ఓవైపు సైనిక చర్యల, మరోవైపు సింధు జలాలను నిలిపివేయడంతో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే నిర్ణయాన్ని పున:పరిశీలించాలని భారత్ ను కోరుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ….

మరింత బలంగా భారత్ రక్షణ వ్యవస్థ..! ‘భార్గవాస్త్ర’ ప్రయోగం విజయవంతం..!

దేశ రక్షణ రంగంలో మరో ముందడుగు పడింది. శత్రు డ్రోన్ల సమూహాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘భార్గవాస్త్ర’ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (ఎస్‌డీఏఎల్) ఈ అత్యాధునిక వ్యవస్థను….