ఆపరేషన్ సిందూర్ దెబ్బ.. పాక్ కు వందల మిలియన్ డాలర్ల నష్టం..!
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ చర్యల వల్ల పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆపరేషన్ ఫలితంగా పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలను భారత క్షిపణి వ్యవస్థలు….








