Category: National

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే విజయ్ నాయర్ వ్యవహారం నడిపినట్టుగా ఈడీ ఛార్జిషీటు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే విజయ్ నాయర్ వ్యవహారం నడిపినట్టుగా ఈడీ ఛార్జిషీటు చెబుతోంది. అదే సమయంలో ఈ స్కాంకు కాకినాడలో కూడా తీగలున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ డైరెక్టర్ ముత్తా గౌతమ్ పేరుండటమే ఇందుకు కారణం. ఢిల్లీ రాస్….

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించే అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించే అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. డాక్యుమెంటరీపై చేసిన ట్వీట్లను తొలగించడంపై జారీ చేసిన ఉత్తర్వులను కోర్టులో దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే ఈ విషయంలో మధ్యంతర….

ఆఫ్ఘనిస్తాన్‌కి భారత్ నుంచి రూ. 200 కోట్లు నిధులు.. స్పందించిన తాలిబన్లు

కేంద్రం నిన్న బుధవారం ప్రకటించిన బడ్జెట్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం రూ. 18,050 కోట్లు కేటాయించగా అందులో రూ. 200 కోట్లు ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసం కేటాయించింది. ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసం ఇండియన్ గవర్నమెంట్ రూ. 200 కోట్లు కేటాయించడంపై….

AP

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నిన్న పార్లమెంట్లో బడ్జెట్ పలు విప్లవాత్మక నిర్ణయాలు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నిన్న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు.. ఈ సందర్భంగా పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.. బడ్జెట్ అంటే వడ్డింపులు, రాయితీలు సాధారణం.. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ లో మనకు మన దేశానికి సంబంధించిన కేటాయింపులు….

ఎన్డీఏ_2 చివరి బడ్జెట్ ఇదే; ప్రజల ఆశలను నిర్మలమ్మ నెరవేరుస్తారా?

అంతర్జాతీయంగా అనిచ్చిత పరిస్థితులు… విపరీతంగా పెరుగుతున్న ధరలు.. రూపాయి పై పెరుగుతున్న ఒత్తిడి.. ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు… ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం పార్లమెంటులో 2023_24 బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.. 2019లో వరుసగా….

బడ్జెట్లో కేంద్రానికి తెలంగాణ పెట్టిన డిమాండ్లు ఇవే

ఇది ఎన్నికల సంవత్సరం.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ముందస్తు వస్తే గిస్తే లోక్ సభకూ ఎన్నికలు జరగవచ్చు. దీనికి తోడు తెలంగాణపై బిజెపి కన్నేసింది.. ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలని పావులు కదుపుతోంది.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ….

AP

కేంద్ర బడ్జెట్- 2023లోని ముఖ్యాంశాలు ఇవీ.. ఏ రంగానికి ఎంత ?

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆయా రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం నుంచి 7 శాతం వృద్ధి….

పేదలపై కేంద్రం అను”గృహం”; పీఎంఏవై కి ఎంత కేటాయించిందంటే?

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా.. తమకు కీలక ఓటు బ్యాంకుగా ఉన్న బిపిఎల్ కుటుంబాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వరాలు కురిపించారు.. వారి సొంత ఇంటి కలలు నెరవేర్చే బాధ్యత తీసుకున్నారు.. బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్….

ఇటీవల బీజేపీ, జనసేన తీరు ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశం

ఇటీవల బీజేపీ, జనసేన తీరు ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల తర్వాత రెండు పార్టీలు కలిసి పోగా.. సంయుక్తంగా ముందుకు వెళ్తామని ఆ పార్టీ నేతలు అప్పట్లో ప్రకటించారు. అయితే ఇటీవల రెండు పార్టీల తీరు ఎవరికి వారే యమున….

రాహుల్‌ జోడో యాత్రతో జోష్‌ కొంతే.. ప్రతిపక్ష నేతగానూ గుర్తించని దేశం!

దేశంలో నానాటికీ పతనమవుతూ ఒక్కో రాష్ట్రంలో అధికారం పోగొట్టుకుంటూ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ తెచ్చేందుకు ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగిన 4….