Category: National

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ లో ఈడీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నితీష్‌ రాణా రాజీనామా..!

2015లో ఈడీ స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు నితీష్‌ రాణా. అప్పటి నుంచి ఎన్నో కేసుల్లో ఈడీ తరపున వాదనలు వినిపించారు. నిన్నటివరకు నిందితులకు సూటి ప్రశ్నలు వేసిన ఈడీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఐతే తాను….

AP

దేశంలో హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ విజృంభణ..

దేశంలో హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ విజృంభణపై రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ రాసింది. వైరస్‌ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. దీని కారణంగా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నందన అలెర్ట్‌గా ఉండాలని సూచించింది. మందులు, వైద్య పరికరాలు, ఆక్సిజన్….

హైదరాబాద్​ పర్యటనకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా..

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌ షా ఇవాళ హైదరాబాద్​ పర్యటనకు వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గుంటలకు ఢిల్లీలో బయలుదేరి.. రాత్రి 8.25కు హకీంపేట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మేడ్చల్‌‌‌‌ జిల్లా….

నేడు పోటాపోటీగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నిరసనలకు సిద్ధమయ్యాయి..

ఓవరిఓవర్‌ టు ఢిల్లీ.! తెలంగాణ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్‌ అయింది.! నేడు పోటాపోటీగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నిరసనలకు సిద్ధమయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద భారీ నిరాహార దీక్ష జరగనుంది. అలాగే లిక్కర్ స్కామ్‌కు….

నవీన్ హత్య కేసులో కీలక మలుపు..

నవీన్ హత్య కేసులో ప్రియురాలు పేరు చేర్చారు పోలీసులు. హత్య అనంతరం ప్రియురాలికి నవీన్ డెడ్ బాడీ ఫోటోలు వాట్సాప్‌లో పంపాడు హరిహర కృష్ణ. పోలీసులు కస్టడీలో యువతి పేరు చెప్పడంతో పాటు ఈ వివరాలు వెల్లడించాడు హరి హర కృష్ణ…..

AP

మరో కొత్త వైరస్…

ప్రస్తుతం ఏ ఇంటి తలుపు తట్టినా ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. అదే పనిగా దగ్గు.. తోడుగా శ్వాసకోశ సమస్యలు.. జ్వరం. దీనికి దేశవ్యాప్తంగా పంజా విసురుతోన్న ఇన్‌ఫ్లుయెంజానే కారణం. కొవిడ్‌ వైరస్‌తో సుదీర్ఘ పోరాటం జరిపి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుండగా……

AP

బ్రహ్మోస్ క్షిపణిని అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించిన భారత నౌకాదళం..

భారత నౌకాదళం స్వదేశీ బ్రహ్మోస్ క్షిపణిని అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి లక్ష్యాన్ని చేధించింది. స్వావలంబన భారత్‌లో భాగంగా భారత నౌకాదళం ఆదివారం (మార్చి 05) బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీని బూస్టర్‌ను DRDO రూపొందించింది. అరేబియా….

నానో లిక్విడ్‌ డీఏపీ వల్ల రైతుల జీవితం సులభతరం–: ప్రధాని మోడీ

నానో లిక్విడ్‌ డీఏపీ(డై అమ్మోనియం పాస్ఫేట్‌)కి ఆమోదం తెలపడం రైతుల జీవితాన్ని సులభతరం చేయడంలో కీలక ముందడుగని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. నానో ద్రవీకృత డీఏపీను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి….

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ – SBI) తాజాగా తన కస్టమర్లకు ఒక శుభవార్త

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ – SBI) తాజాగా తన కస్టమర్లకు ఒక శుభవార్త తెలియజేసింది. ఇప్పటికే ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టి వాటి ద్వారా ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్న ఎస్బిఐ తాజాగా….

ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగస్తులు అందరికీ పిఎఫ్ అకౌంట్ తప్పనిసరి

ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగస్తులు అందరికీ పిఎఫ్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. భవిష్యత్తులో అత్యవసర సమయాలలో డబ్బు కోసం ఇబ్బంది పడకుండా ప్రతినెల వచ్చే జీతం లో కొంత మొత్తం పిఎఫ్ అకౌంట్ లో పొదుపు చేస్తారు. పీఎఫ్‌….