Latest Posts

AP

భోగాపురంలో సర్కార్ మరో కీలక ప్రకటన..!

విశాఖపట్నం సమీపంలో గల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మంచి రోజులు వచ్చాయి. ఇక ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇక పెద్ద పండగే. దీనితో స్థానిక యువతకు ఉపాధితో పాటు, విమానయాన సేవలు మరింత చేరువ కానున్నాయి. మరి అంతటి మంచి….

AP

ఇక్కడ ఉంది సీబీఎన్.. ఖబడ్దార్.. !

అహంకారంతో విర్రవీగే వారికి వచ్చే ఎన్నికల్లో మరింత బుద్ధి చెబుతామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కడపలో 10కి పది స్థానాలు టీడీపీ గెలుస్తుందన్నారు. రాయలసీమలో 52 సీట్లకు 45 సీట్లు కూటమి గెలుచుకుందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 94 శాతం….

కెనడాలోకి చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటితే.. 5వేల డాలర్లు జరిమానా..

ఇరాన్‌లోకి అక్రమంగా సరిహద్దు దాటితే 8 సంవత్సరాల జైలు శిక్ష  ఉత్తర కొరియాలోకి అక్రమంగా సరిహద్దు దాటితే కాల్చి చంపేస్తారు.   – భారతదేశంలోకి అక్రమంగా సరిహద్దు దాటినోళ్ళకి ఉచిత వైద్యం, ఉచిత బీమా, ఫ్రీ దుస్తులు, ఆహారం, గృహనిర్మాణం, సంక్షేమం,….

రైతులకు భారీ గుడ్ న్యూస్.. రూ.51 కోట్ల నిధులు విడుదల..

ఇది రైతు ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం. రైతు సమాజాన్ని ఆదుకునే ప్రభుత్వం. వ్యవసాయ రంగాన్ని ఉత్తమం చేసే దిశగా రేవంత్ సర్కార్ పనిచేస్తోంది. రైతులకు సమస్య వస్తే అండగా నిలబడుతోంది. రూ.21వేల కోట్ల నిధులతో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసింది….

కొత్త పార్టీ వార్తలపై తీవ్రంగా స్పందించిన కవిత..! వారిపై ఫైర్..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. ఈ ఊహాగానాల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేస్తూ, ఒక దినపత్రికలో వచ్చిన కథనం క్లిప్పింగ్‌ను తన….

రైతులకు శుభవార్త… ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం..

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) పెంచుతూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ….

AP

నేడు మహానాడు చివరిరోజు..! భారీ బహిరంగసభ..

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మహానాడు’ కార్యక్రమం కడపలో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు ఒక పండుగలా జరుపుకునే ఈ కార్యక్రమంలో ఇప్పటికే రెండు రోజుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈరోజు మూడో రోజు, చివరి రోజు కావడంతో….

AP

కొత్త పథకానికి ఏపీ ప్రభుత్వం ప్లాన్..!

చంద్రబాబు ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టనుంది. కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ‘గృహిణి’ పేరుతో స్కీమ్ పెట్టాలని ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని కాపు సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు వెల్లడించారు.   ఈ పథకం….

దేశంలోనే తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం..

భారత ఏరోస్పేస్ రంగంలో ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది. టాటా గ్రూప్‌కు చెందిన ఏరోస్పేస్ విభాగమైన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్), యూరోపియన్ విమానయాన దిగ్గజం ఎయిర్‌బస్‌తో కలిసి కర్ణాటకలో హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రైవేట్ రంగంలో….

AP

కూటమి సర్కార్ పై జగన్ విమర్శలు..!

వైసీపీ అధినేత జగన్ రూటు మార్చారా? ఏదైనా ఘటనలు జరిగితే సైలెంట్‌గా ఉండే మాజీ సీఎం, కడప ఘటనపై రియాక్ట్ వెనుక కారణమేంటి? కడపలో జరుగుతున్న మహానాడుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా? లేని చట్టాన్ని గుర్తు చేస్తూ కూటమి సర్కార్‌పై….