పహల్గాం దాడి ఎఫెక్ట్.. పాకిస్థాన్పై భారత్ సంచలన నిర్ణయాలివే..
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడి ఘటనలో “బాహ్య శక్తుల హస్తం” ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో, భారత ప్రభుత్వం పాకిస్థాన్పై పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన భద్రతా….










