ఏపీలో సంచలనం రేపుతోంది లిక్కర్ కుంభకోణం..! మంత్రి నారాయణస్వామి డుమ్మా, మరోసారి నోటీసులు.?
ఏపీలో సంచలనం రేపుతోంది లిక్కర్ కుంభకోణం. సిట్ నుంచి ఎవరికి పిలుపు వస్తుందోనని నేతలు, అధికారులు వణికిపోతున్నారు. తాజాగా సోమవారం సిట్ విచారణకు మాజీ మంత్రి నారాయణస్వామి డుమ్మా కొట్టారు. దీంతో ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు అధికారులు. లిక్కర్….









