ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి.. పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా భేటీ..!
ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడానికి శుక్రవారం వ్యాపారవేత్తలు, దౌత్యవేత్తలతో సమావేశం కానున్నారు.శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయన తీరికలేని షెడ్యూల్తో బిజీ అయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి……










