Latest Posts

త్రివిధ ద‌ళాధిప‌తులు, సీడీఎస్‌తో రాజ్‌నాథ్ సింగ్ భేటీ..

ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు ఉద‌యం త్రివిధ ద‌ళాధిప‌తులు, సీడీఎస్‌తో స‌మావేశ‌మ‌య్యారు. గురువారం రాత్రి స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో దాయాది పాక్ దాడుల‌ను భార‌త బ‌ల‌గాలు తిప్పికొట్టిన నేప‌థ్యంలో న్యూఢిల్లీ ఈ ఉద‌యం ఈ కీల‌క భేటీ మొద‌లైంది. రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌పై పాకిస్థాన్….

ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రస్థావరాలు నేలమట్టం..

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త ఆర్మీ ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో ప్రతిదాడికి దిగిన సంగ‌తి తెలిసిందే. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)తో పాటు పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌లకు చెందిన తొమ్మిది ఉగ్ర….

భారత్ పాకిస్తాన్ ల మధ్య సరిహద్దు దాడులపై CPI(ML) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సంచలన ప్రకటన చేసింది.

భారతదేశం మరియు పాకిస్తాన్ ల మధ్య సరిహద్దు దాడుల స్థాయికి ఉద్రిక్తత పెరగడం పట్ల CPI(ML) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటిలోని సామాన్య ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకం మరియు….

భారత్ పాకిస్తాన్ ల మధ్య సరిహద్దు దాడులపై CPI(ML) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ప్రకటన

భారతదేశం మరియు పాకిస్తాన్ ల మధ్య సరిహద్దు దాడుల స్థాయికి ఉద్రిక్తత పెరగడం పట్ల CPI(ML) న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటిలోని సామాన్య ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకం మరియు….

AP

15 మంది ఎంపీడీఓలకు పోస్టింగ్స్..

అనంతపురం: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఖాళీగా ఉన్న 15 మండలాలకు ఎంపీడీఓలను నియమించారు. డిప్యూటీ ఎంపీడీఓలు, ఏవలకు ఇటీవల పదోన్నతి లభించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 10 మందికి పదోన్నతి రాగా, నంద్యాల, కర్నూలు నుంచి ఐదుగురిని పదోన్నతిపై….

ఆపరేషన్ సిందూర్.. 27 విమానాశ్రయాలు క్లోజ్..

పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరలపై సైన్యం మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. పాక్ గగనతలం నుంచి ముప్పు పొంచి ఉందని దేశంలోని 27 విమానాశ్రయాలను మూసివేసింది. మొత్తంగా 430 విమానాలను రద్దు చేసింది. ఈ….

హైదరాబాద్‌లో ‘మిస్ వరల్డ్’ పోటీల సందడి..

హైదరాబాద్ నగరం మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక కానుంది. మే 10వ తేదీ నుంచి 31 వరకు చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్ (ఖిల్వత్ ప్యాలెస్)లో ‘మిస్ వరల్డ్-2025’ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు…..

AP

రూ.1కే యూనిట్‌ విద్యుత్ సరఫరా.. నూతన ఎలక్ట్రానిక్స్ విధానం విడుదల చేసిన ఏపీ సర్కార్..

రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ రంగం అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన ఎలక్ట్రానిక్ ఉత్పత్తి విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పాలసీ ద్వారా రూ.4.2 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను రాష్ట్రంలో తయారు చేయాలని,….

ప్రపంచం మరో యుద్ధాన్ని భరించలేదు: ఐరాస చీఫ్ గుటెర్రస్..

పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్య పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని, ఇరుపక్షాలు అత్యంత సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చినట్లు ఆయన ప్రతినిధి….

ఆపరేషన్ సింధూర్..! ప్రతీకారం తీర్చుకున్న భారత్..

పహల్‌గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్‌. మంగళవారం అర్ధరాత్రి ఒంటిన్నర దాటిన తర్వాత ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు చేసింది భారత సైన్యం. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్….