Latest Posts

AP

అమరావతి కోసం మరో 40 వేల ఎకరాలు ల్యాండ్..! రైతుల నిర్ణయం ఏంటి..?

అమరావతి కోసం మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌ జరగబోతోంది. 40వేల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పూలింగ్‌లా.. అక్విజేషన్‌నా అన్నది మాత్రం ఇంకా తేల్చలేదు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత.. స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 36వేల ఎకరాలు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా….

AP

విపత్తు నిర్వహణకు స్పేస్ టెక్నాలజీ సాయం… సీఎం చంద్రబాబు సమక్షంలో ఇస్రో-ఆర్టీజీఎస్ ఒప్పందం..

ప్రభుత్వ పాలనలో స్పేస్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగువేసింది. ఇందులో భాగంగా సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇస్రో-ఆర్టీజీఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఐదేళ్ల పాటు సాగే ఈ ఒప్పందం ద్వారా శాటిలైట్ చిత్రాలు,….

భారతదేశానికి రైలును తీసుకురావడంలో ఆంగ్లేయులకు ఘనత దక్కిందా..?

భారతదేశానికి రైలును తీసుకురావడంలో ఆంగ్లేయులకు ఘనత దక్కిందా? అస్సలు కాదు, నానా జగన్నాథ్ శంకర్ సేథ్ ఈ పనికి చొరవ చూపిన మొదటి వ్యక్తి. నానా ఒక స్వర్ణకారుల కుటుంబంలో జన్మించారు, మరియు వ్యాపార కుటుంబం కావడంతో వారు చాలా ధనవంతులు…..

భీకర యుద్ధం..అయినా భయపడకుండా పదేళ్ల పిల్లాడు ఆర్మీకి సాయం..

ఆపరేషన్ సింధూర్ లో వీర జవాన్లతో పాటూ ఓ బాలుడు కూడా ప్రముఖ పాత్ర పోషించాడు. భారత్ – పాకిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా తారావాలీ గ్రామానికి చెందిన శ్రావణ్ సింగ్ కాల్పుల మోతలో కూడా….

హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ రహస్య భేటీ..? టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ సంచలన ఆరోపణలు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను రహస్యంగా కలిశారు. హైదరాబాద్‌ శివారు ఓ ఫాంహౌజ్‌లో వారిద్దరూ మీట్ అయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. ఇదేమీ మామూలు కామెంట్ కాదు. స్టేట్….

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం..? కుండబద్దలు కొట్టిన రఘునందన్.. !

బీఆర్ఎస్, కవిత వ్యవహారం శైలిపై ఆయన దుమ్మెత్తిపోశారు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కోలుకునే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం ప్రజలకు బీజేపీ దగ్గరవుతోందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ….

AP

ఏపీ పెట్టుబడులకు స్వర్గధామం సీఎం భరోసా..సీఐఐ సదస్సులో చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్ది, పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, విస్తరణకు అనుకూల వాతావరణం కల్పించి, పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తామని ఆయన కీలక ప్రకటన చేశారు. దిల్లీలో….

AP

పోలీసుల విచారణలో మాజీ ఎంపీ సురేశ్ వింత సమాధానాలు..

తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇసుకపల్లి కృష్ణ (రాజు)పై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ పోలీసుల విచారణలో పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఉద్ధండరాయునిపాలెం గ్రామానికి చెందిన కృష్ణపై జరిగిన దాడి….

హనీట్రాప్‌లో భారత ఇంజనీర్.. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం పాక్ కు..!

దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచార సంస్థలకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై థానేకు చెందిన ఓ ఇంజనీర్‌ను మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు రవీంద్ర వర్మ (27), ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ….

కేంద్రం కొత్త ప్లాన్.. ప్రతి ఇంటికి డిజిటల్ ఐడీ..

మోదీ సర్కార్ సరి కొత్తగా ప్లాన్ చేస్తోంది. ఆధార్ తరహాలో దేశంలోని ప్రతి ఇంటికి డిజిటల్ సంఖ్య ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. పౌర సేవల నాణ్యతను మెరుగుపరచడం, దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడం దీని లక్ష్యం.  ఈ కొత్త….