Latest Posts

AP

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు… అదే రోజున ఆటోడ్రైవర్లకు ఆర్థికసాయం: సీఎం చంద్రబాబు..

డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో ఏడాది కాలంలోనే చేసి చూపించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఊహించిన దానికంటే….

AP

SVU లో కులవివక్షతను తీవ్రంగా ఖండిస్తున్నా..

తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, డెయిరీ విభాగంలో పనిచేస్తున్న SC సామాజిక వర్గానికి చెందిన అధ్యాపకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ V. రవివర్మ గారి పట్ల.. అదే విభాగంలో పనిచేస్తున్న ఆధిపత్య ఉన్నత కులానికి, వర్గానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రవీంద్రారెడ్డి చూపిస్తున్న….

AP

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం: సీఎం చంద్రబాబు..

యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి….

“ఒకే భూమి – ఒకే ఆరోగ్యం కోసం యోగా” ప్రధాని మోడీ..!

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం, జూన్ 21, 2025న విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగాకు వయసు, హద్దులు వంటి పరిమితులు లేవని, ఇది అందరికీ చెందిందని స్పష్టం….

AP

ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన ప్రపంచ బ్యాంకు బృందం..

రాజధాని అమరావతి నిర్మాణాలకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు పెద్ద ఎత్తున రుణాలు విడుదల చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా రాజధాని ప్రాంతంలో ప్రపంచ….

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. బండి సంజయ్ సన్నిహితుడి ఫోన్ కూడా ట్యాప్..

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. ఉత్తర తెలంగాణలో కీలకమైన ఈ జిల్లాకు చెందిన పలు పార్టీల ముఖ్య నాయకుల ఫోన్లు గతంలో ట్యాపింగ్‌కు గురయ్యాయన్న వార్తలు ప్రస్తుత….

అప్పటి డీజీపీ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశా.. సిట్ విచారణలో ప్రభాకర్‌రావు..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఐదోసారి విచారించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నిన్న ఈ విచారణ….

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుండి నేను ఏమి నేర్చుకున్నాను…?అన్నామలైకి అడిగిన ప్రశ్నకు, అతని సమాధానం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుండి నేను ఏమి నేర్చుకున్నాను…? అన్నామలైకి అడిగిన ప్రశ్నకు, అతని సమాధానం:_ నా జీతం, నా 4 BHK ఇల్లు/బంగ్లా, నా కారు,_ నా వ్యాపారం, నా కొబ్బరితోట, నా పొలము, మొదలైనవి._ ఇవన్నీ నా దేశం సురక్షితంగా….

ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..! ఇక 15 రోజుల్లోనే ఓటర్ కార్డు..!

ఓటర్ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం 15 రోజుల్లోనే ఓటర్ ఐడీ కార్డులను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొత్త….

మెట్రో ఫేజ్-2 కి కేంద్ర మంత్రి అనుమతి కోరిన సీఎం రేవంత్..!

హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో రైలు….