Latest Posts

AP

జగన్ 2.0 అంటే ఏంటో కూటమికి చూపిస్తాం: రోజా..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఈవీఎంల అవకతవకల వల్లే అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా అన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని,….

తెలంగాణలో ముగుస్తున్న వైన్ షాపుల లైసెన్సులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వైన్ షాపులకు జనాభాను ప్రామాణికంగా తీసుకుని కొత్త లైసెన్స్ ఫీజులను ఖరారు చేసింది. ప్రస్తుత లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్ 30వ తేదీతో….

ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు తీసుకువస్తారో ఆ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు-: కేటీఆర్..!

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎవరికి మద్దతు ఇస్తామో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 9 లోపు ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు తీసుకువస్తారో ఆ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని….

‘ప్రధాని, సీఎంలు, మంత్రుల తొలగింపు బిల్లు’పై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా..

జైల్లో ఉన్నవారు ప్రధాని, సీఎం, మంత్రులుగా కొనసాగకుండా కేంద్రం కొత్త బిల్లు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లుపై సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. రాజకీయాల్లో నైతిక….

AP

శ్రీశైలంలో అటవీ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దాడి..!

నంద్యాల జిల్లా శ్రీశైలంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బి. రాజశేఖర రెడ్డి, ఆయన అనుచరులు తమను కిడ్నాప్ చేసి, గంటల తరబడి దాడి….

AP

పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారిందా..? మరో ఎమ్మెల్యే పై ఫైర్..!

పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తలనొప్పిగా మారిందా? ఎమ్మెల్యేలు మారడం లేదా? తాము సేవకులం అనే విషయాన్ని మరిచిపోతున్నారా?  పార్టీని డ్యామేజ్ చేస్తున్నారా? ట్రాక్ తప్పిన ఎమ్మెల్యేలపై కొరడా ఝులిపించాల్సిన సమయం ఆసన్నమైందా? అవుననే సంకేతాలు బలంగా….

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు తేజం..!

ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేదానిపై ఉహాగానాలకు ఇండియా కూటమి తెరదించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మన తెలుగోడు కావడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   సుదర్శన్ ఎప్పుడు ఎక్కడ….

వేములవాడ అమ్మవారికి అరుదైన కానుక..! అగ్గిపెట్టెలో ఇమిడిపోయే సుగంధ పట్టుచీర..

చీర అంటేనే స్త్రీల అలంకారానికి అగ్రస్థానం. అందులోనూ పట్టు చీర అయితే విలాసానికి ప్రతీక. కానీ ఒక చేనేత కళాకారుడు తన ప్రతిభతో పట్టు చీరను అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత సన్నగా, అందంగా, పరిమళించేలా తయారు చేశాడని వింటే ఎవరికైనా ఆశ్చర్యమే కలుగుతుంది….

చంద్రబాబు, కేసీఆర్‌కు CM రేవంత్ కీలక విజ్ఞప్తి..

ఇండియా కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించడం అభినందనీయమని సీఎం రేవంత్….

AP

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు నేడు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే బెయిల్‌పై ఉన్న నిందితుల విషయంలో ఏం చేయాలో స్పష్టత ఇవ్వాలని సీబీఐకి ఆదేశించింది. ముఖ్యంగా, ఎంతమంది నిందితుల బెయిల్స్ రద్దు చేయాలన్నది, ఇంకా ముందుకు….