ఆరెంజ్ మూవీ సీక్వల్.. ?
మెగా పవర్ స్టార్ రామ్ చరమ్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ నటనకు హాలీవుడ్ మేకర్స్ సైతం ఫిదా అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన పట్టుదల ఎలా ఉంటుందనేది. ఒకప్పుడు హీరోగా సెట్ కాడు….
మెగా పవర్ స్టార్ రామ్ చరమ్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ నటనకు హాలీవుడ్ మేకర్స్ సైతం ఫిదా అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన పట్టుదల ఎలా ఉంటుందనేది. ఒకప్పుడు హీరోగా సెట్ కాడు….
కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఏఆర్. మురగదాస్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఆయన.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో దర్బార్ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. అయితే ఆయన దర్శకత్వంలో ఐకాన్….
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీచేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కేలా ప్రయత్నించాలని కార్యకర్తలకు ఆదేశించారు. బీఆర్ఎస్ గెలుపుకోసం కమీటీలు వేస్తామన్న కేసీఆర్.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. త్వరలోనే విదర్భలో భారీ….
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా హైదరాబాద్ విచ్చేయనున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాల….
TSPSC పేపర్ లీక్స్ ఇష్యూ కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీలు సహా బోర్డు మెంబర్లకు నోటీసులు జారీచేసింది సిట్. TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్కు నోటీసులు ఇచ్చిన దర్యాప్తు బృందం.. రేపు విచారణకు రావాలని ఆదేశించింది…..
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా కీలకంగా మారనుంది. 2019 ఎన్నికల్లో చిత్తూరులో టీడీపీ అధినేత చంద్రబాబు మినహా అన్ని స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. ఈసారి మాత్రం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్తులు….
తెలుగు స్టేట్స్కి హైఅలర్ట్, అప్రమత్తంగా లేకపోతే మళ్లీ కొంపకొల్లేరైపోవడం ఖాయం. అవును, మీరు వింటున్నది నిజమే. ఏపీ, తెలంగాణకు మరోసారి డేంజర్ వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో నాలుగు రోజులపాటు వర్షాలు దంచికొట్టడం ఖాయమని హెచ్చరించింది. తెలంగాణకైతే ఎల్లో అలర్ట్….
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 ఫార్మాట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ఇంకో 24 గంటల్లో ప్రారంభం కాబోతుంది. అయితే తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన గుజరాత్ టైటాన్స్.. నాలుగు సార్లు టైటిల్ సాధించిన చెన్నై సూపర్….
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకరలక్ష్మిని సిట్ అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఇప్పటికే రెండుసార్లు కార్యాలయానికి పిలిచి శంకరలక్ష్మి నుంచి వివరాలు సేకరించిన అధికారులు, షమీమ్, రమేష్ చెప్పిన వివరాలను….
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్తో జగన్ భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్ను….