Latest Posts

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు ప్రీ పోల్ సర్వే చేపట్టాయి. ఓటరు నాడి కనిపెట్టేందుకు ప్రయత్నించాయి. సౌత్ ఫస్ట్ పీపుల్స్ పల్స్ సంస్థ….

AP

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాటింగ్ ఇదేనంటూ తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ స్క్రీన్ షాట్స్ రిలీజ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాటింగ్ ఇదేనంటూ తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వాటిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో తనకు పరిచయం కూడా లేదని….

AP

నటుడు పోసాని కృష్ణ మురళికి తాజాగా కరోనా

నటుడు పోసాని కృష్ణ మురళికి తాజాగా కరోనా సోకింది. దీంతో హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చేరారు పోసాని కృష్ణ మురళి. పూణేలో జరిగిన షూటింగ్లో పాల్గొని నిన్ననే హైదరాబాదుకు వచ్చిన పోసాని కృష్ణ మురళికు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది…..

యోగీ సర్కార్ కు అరుదైన ప్రశంస-కోవిడ్ ఎదుర్కొన్న తీరుపై యునిసెఫ్ ఫిదా..

యూపీలో తాజాగా ఆరేళ్ల పాలన పూర్తి చేసుకున్న యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ అభివృద్ధిని పరుగులు తీయించే క్రమంలో బిజీగా ఉంది. ముఖ్యంగా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల వేళ యూపీ నుంచి మరోసారి బీజేపీకి అత్యధిక సీట్లు ఇప్పించేందుకు యోగీ ప్రయత్నాలు….

మాస్ లీడర్, ఒక్క సీన్ తో సామూహిక రాజీనామాలు

బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం కల్పిస్తూ బీజేపీ హైకమాండ్ 189 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తరువాత ఆ పార్టీ నాయకుల్లో అసమ్మతి తారాస్థాయికి చేరింది. మాజీ ఉప ముఖ్యమంత్రికి బీజేపీ హైకమాండ్ ఒక్కసారిగా హ్యాండ్….

ఖమ్మం జిల్లా చీమలపాడు ఏజెన్సీలోని కారేపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

ఖమ్మం జిల్లా చీమలపాడు ఏజెన్సీలోని కారేపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో, గ్యాస్ సిలిండర్ల పేలుడు ధాటికి సంఘటన స్థలంలో ఒకరు, అక్కడ నుండి ఆస్పత్రికి తరలించే క్రమంలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్రగాయాల….

కరోనా కేసులపై కేంద్రం బాంబు పేల్చింది.

కరోనా కేసులపై కేంద్రం బాంబు పేల్చింది. వచ్చే రెండు వారాల్లో కేసులు పెరుగుతాయని హెచ్చరించాయి. ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు 15 రోజులపాటు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతాయనే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా కేసులపై….

AP

భారత్‍లో సోషల్ మీడియా నిబంధనలు కఠినంగా ఉంటాయి: ఎలోన్ మస్క్

భారత్ లో సోషల్ మీడియా నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్(Elon Musk) అన్నారు. యూఎస్‌లో భారతీయ వినియోగదారులకు వాక్ స్వాతంత్య్రాన్ని అందించడం వెబ్‌సైట్‌కి సాధ్యం కాదని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ట్విట్టర్ తరచుగా భారతదేశంలో….

AP

కరోనా వ్యాక్సిన్లపై చేతులెత్తేసిన కేంద్రం.. ఇక నుంచి అంతే సంగతి..!

కరోనా ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి. కొవిడ్ తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా కూడా నష్టపోయారు. కరోనాను ఎదుర్కొవడంలో భారత ప్రభుత్వం విజయం సాధించింది. అతి తక్కువ కాలంలో భారత్ లో కరోనా వ్యాక్సిన్ తయారు అయ్యేలా చర్యలు తీసుకుంది…..

‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు మరియు దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం,….