తెలంగాణ యువకుడు మణిసాయి వర్మకు జాతీయ గుర్తింపు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా NSS ఉత్తమ సేవా అవార్డు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు వంగపల్లి మణిసాయి వర్మ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా NSS ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం నమిలిగుండుపల్లి గ్రామానికి….










