Latest Posts

అయోధ్యలో మరో కీలక ఘట్టం… జూన్ 5న రామ్‌దర్బార్ ప్రాణప్రతిష్ఠ..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం తుది దశకు చేరుకుంది. జూన్‌ 5వ తేదీ నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ చారిత్రక ఘట్టానికి….

కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన….

హైదరాబాద్‌లో మరో స్కైవాక్..! ఎక్కడంటే..?

హైదరాబాద్ లో అత్యంత రద్దీ ఉన్న ప్రాంతాల్లో మెహదీపట్నం ఒక్కటి. అయితే అక్కడ జంక్షన్ వద్ద సరికొత్తగా ఐకానిక్ స్కైవాక్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. జూలై చివరి నాటికి స్కైవాక్ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు.. వీలైనంత త్వరలోనే స్కైవాక్ ను ఓపెన్….

AP

ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు..! ఇక నుండి..

పాఠశాల విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. 2025 అకడమిక్ క్యాలెండర్‌లో నో బ్యాగ్ డేను చేర్చింది. ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థులకు శుభవార్త. ఈ లెక్కన ఏడాదిలో కేవలం 233 రోజులు మాత్రమే పాఠశాలలు పని చేస్తాయి…..

AP

సిరాజ్ ఉగ్రకుట్ర బయటపడ్డ షాకింగ్ విషయాలు..! IED బాంబుల తయారీకి ప్రయత్నాలు..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఉగ్రవాదుల అరెస్ట్. ఇదే ఓ షాకింగ్ విషయం అనుకుంటే.. ఇప్పుడు వీరిని విచారిస్తే వణుకుపుట్టించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరి అరెస్ట్‌ ఇంకాస్త లేట్ అయితే మరిన్ని దారుణాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ సిరాజ్….

ఆ డైరీలో పాకిస్థాన్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్న జ్యోతి మల్హోత్రా..!

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న ఆమె నుంచి వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలోని కొన్ని….

కాళేశ్వరం నోటీసులు.. కేసీఆర్ బండారం బయటపెడతానన్న ఈటల రాజేందర్..

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ నుంచి తనకు అందబోతున్న నోటీసుల అంశంపై బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. తాను నోటీసులకు భయపడబోనని, కేసీఆర్ హయాంలో జరిగిన విషయాలను….

కాళేశ్వరం కమిషన్ నోటీసులతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోందా..? కేసీఆర్‌తో హరీష్ భేటీ కారణం అదేనా..?

కాళేశ్వరం కమిషన్ నోటీసులతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోందా? కమిషన్ ముందు కేసీఆర్-హరీష్‌రావులు హాజరవుతారా? ఆరోగ్యం సరిగా లేదని తప్పించుకుంటారా? ఆరోగ్యం సహకరించకుంటే ఆన్‌లైన్ ద్వారా హాజరవుతారా? లేకుంటే కమిషన్ వస్తామంటే ఆ నేతలు ఓకే చెబుతారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి…..

AP

ఏపీలో 2260 స్పెషల్ టీచర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

ఏపీలో ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలో 2260 టీచర్ల ఉద్యోగాలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న 245 పోస్టుల భర్తీకి ఓకే చెప్పడం జరిగింది.  ….

AP

లిక్కర్ స్కామ్‌లో రోజుకో కొత్త విషయం..! బంగారం స్కాం కూడా..?

ఏపీ లిక్కర్ కుంభకోణంలో ఏం జరుగుతోంది? విచారణ లోతుగా జరిగిన కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయా? లిక్కర్ స్కామ్‌లోకి బంగారం ఎలా ఎంటరైంది? వెయ్యి కిలోల బంగారాన్ని ఏం చేశారు? ముంబై, హైదరాబాద్‌లో అత్యధికంగా కొనుగోలు చేశారా? ఆ బంగారం….