Latest Posts

AP

కొడాలి నాని నయా ప్లాన్..! రీఎంట్రీకి సిద్ధం..!

వైసీపీ ఓటమి తరువాత గుడివాడ నియోజకవర్గంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయట. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలై నియోజకవర్గానికి సంవత్సరానికి పైగా దూరంగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని .. గుడివాడలో తన పొలిటికల్ ఎంట్రీకి సమయం కోసం ఎదురు చూస్తున్నారట…..

AP

నూర్ మహమ్మద్ పై దేశద్రోహ కేసు.. 14 రోజుల రిమాండ్..!

సత్యసాయి జిల్లా ధర్మవరం ఉగ్రలింకుల కేసులో.. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది. నూర్ మహమ్మద్‌కు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో భారీ భద్రత మధ్య నూర్ మహమ్మద్‌ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో చాటింగ్ చేస్తూ….

AP

అనంతపురంలో ఉద్రిక్తత.. బహిరంగ క్షమాపణకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్..!

అనంతపురం నగరం ఒకే రాత్రిలో హాట్ స్పాట్‌గా మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ పై దూషణలు చేశారన్న ఆరోపణలతో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో కాల్స్.. అవి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేరుతో ప్రచారం కావడంతో అభిమానుల్లో మంటలు….

తవాంగ్‌లో అపూర్వ దృశ్యం.. 14,000 అడుగుల ఎత్తున దేశభక్తి వెల్లువ..

హిమాలయ పర్వత శిఖరాలు జాతీయ జెండాలోని మూడు రంగులతో నిండిపోయాయి. 14,000 అడుగుల ఎత్తులో సైనికులు, స్థానిక గిరిజనులు కలిసి 100 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని చేతబూని కదం తొక్కారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్….

AP

పులివెందుల చరిత్రలో వైసీపీ ఎప్పుడూ ఓడిపోలేదు: సజ్జల రామకృష్ణారెడ్డి..

పులివెందుల చరిత్రలో వైసీపీ ఎన్నడూ ఓడిపోలేదని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలపై న్యాయపోరాటం కొనసాగుతుందని చెప్పారు. జగన్ విలువలు కలిగిన వ్యక్తి అని అన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికలో అన్ని వ్యవస్థలను కూటమి….

అమెరికా నుంచి భారీగా చమురు కొంటున్న భారత్..!

అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్ తన ఇంధన వ్యూహాన్ని వేగంగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా అమెరికా నుంచి ముడి చమురు దిగుమతులను భారీగా పెంచుతోంది. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), తాజాగా ఆగస్టు….

‘మార్వాడీ గో బ్యాక్’పై స్పందించిన బండి సంజయ్..!

‘మార్వాడీ గో బ్యాక్’ నినాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మార్వాడీ గో బ్యాక్’ పేరుతో హిందూ సమాజాన్ని….

ప్రపంచ వేదికపై భారత్‌కు సముచిత గౌరవం లభిస్తోంది: పుతిన్ ప్రశంస..

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత్ సాధించిన విజయాలను కొనియాడుతూ, ప్రపంచ వేదికపై దేశానికి ‘సముచిత గౌరవం’ లభిస్తోందని ప్రశంసించారు. ఫ్రాన్స్, అమెరికాతో దేశాల అధినేతలు కూడా….

గువ్వల బాలరాజు మార్గంలోనే, బీజేపీలోకి వెళతారని ప్రచారం..!

గువ్వల బాలరాజును తానే బీజేపీలోకి పంపించానని, మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా పంపిస్తానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను కొన ఊపిరి వరకు కేసీఆర్ వెంటే ఉంటానని….

బీఎస్ఎన్ఎల్ ముందడుగు … అందుబాటులోకి ఈ-సిమ్ సదుపాయం..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారుల కోసం రెండు కీలకమైన కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై భౌతిక సిమ్ కార్డు అవసరం లేని ఈ-సిమ్ సౌకర్యంతో పాటు, రోజురోజుకూ పెరిగిపోతున్న స్పామ్….