Latest Posts

AP

పట్టభద్రులు ఓటు వేయాల్సిన ఈ ఎన్నికల్లో అనర్హులు, నిరక్ష్యరాస్యులతో వైసీపీ నేతలు బోగస్‌ ఓట్లు వేయిస్తున్నారని చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ..

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న YCPపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రావారు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు. మంత్రి ఉషశ్రీ చరణ్‌ని డబ్బుల పంపిణీపై క్యాడర్ కు, అధికారులకు సూచనలు ఇస్తున్న వీడియో బయట….

TSPSC ఎగ్జామ్ పేపర్‌లీక్‌ కేసులో మరో కొత్త ట్విస్ట్..

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో టౌన్‌ ప్లానింగ్‌ పేపర్‌లీక్‌ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో పనిచేసే ఉద్యోగి ప్రవీణ్‌కుమారే పేపర్‌లీక్‌కి కారణమని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో హనీట్రాప్‌ కీలకంగా మారింది. ఓ యువతి కోసమే….

ముదురుతన్న తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వ్యవహారం…

తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వ్యవహారం మరింత ముదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు.. మరోసారి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను టార్గెట్‌ చేశారు. యూనివర్సిటీలో నియమకాలపై బిల్లును గవర్నర్ పెండింగ్ లో పెట్టి నిరుద్యోగుల ఆశలపై నీళ్లుజల్లుతున్నారని ఎమ్మెల్యే,….

రానా నాయుడు ఓ బూతు వెబ్ సీరీస్..?

అబ్బాయ్‌, బాబాయ్‌ రానా, వెంకటేశ్‌లు తొలిసారి కలిసి నటించిన వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. వెంకటేష్‌ మొదటి సారి ఒక వెబ్‌ సిరీస్‌లో నటించడంతో అందరి దృష్టి దీనిపై….

ఇండియన్ సినిమా హిస్టరీలో మైల్‌స్టోన్ గా ఆర్.ఆర్.ఆర్ ..

తెలుగు సినిమా కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదో మైల్‌స్టోన్. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. భారత సినిమా ఆస్కార్ కల నెరవేరింది.  ప్రపంచ వేదికపై తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRRమూవీ ఆస్కార్‌ వేదికపై….

అహ్మదాబాద్‌ టెస్ట్‌లొ విరాట్ కోహ్లి 75వ సెంచరీ..

విరాట్ కోహ్లీతో పాటు ఫ్యాన్స్ మొత్తం నెలల తరబడి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఆదివారంతో కోహ్లీ 75వ సెంచరీ కోసం యావత్ దేశం ఎదురు చూపులు ఫలించాయి. అహ్మదాబాద్‌ టెస్ట్‌లొ కెరీర్‌లో 75వ సెంచరీ బాదేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు….

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ లో ఈడీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నితీష్‌ రాణా రాజీనామా..!

2015లో ఈడీ స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు నితీష్‌ రాణా. అప్పటి నుంచి ఎన్నో కేసుల్లో ఈడీ తరపున వాదనలు వినిపించారు. నిన్నటివరకు నిందితులకు సూటి ప్రశ్నలు వేసిన ఈడీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఐతే తాను….

AP

బీజేపీలోకి నల్లారి కిరణ్ కుమార్‌ రెడ్డి…?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్‌ రెడ్డి పూర్తిగా అజ్ఞాతం వీడబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చెయ్యాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల అది మరో రెండు రోజులకు వాయిదా పడింది. బహుశా ఎల్లుండో, ఆ మరుసటి రోజో….

AP

దేశంలో హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ విజృంభణ..

దేశంలో హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ విజృంభణపై రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ రాసింది. వైరస్‌ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. దీని కారణంగా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నందన అలెర్ట్‌గా ఉండాలని సూచించింది. మందులు, వైద్య పరికరాలు, ఆక్సిజన్….

AP

ఇవాళ్టితో12 ఏళ్ళు పూర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఇవాళ్టితో12 ఏళ్ళు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది వైసీపీ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి. దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను పూలమాలలతో అలంకరించారు. అటు తాడేపల్లి ఆఫీస్‌లో….