బియ్యం కోసం అమెరికాలో ప్రవాసుల హాహాకారాలు
అగ్రరాజ్యంలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి. ప్రవాస భారతీయులకు ఇష్టమైన ఆహారానికి తీవ్ర కొరత ఏర్పడింది. బియ్యం దొరకక అవస్థలు పడుతున్నారు. షాపుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటుచేశారు. దీంతో అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుల కుటుంబాల్లో వృద్ధులు, చిన్నారులు అసౌకర్యానికి గురవుతున్నారు. రొట్టెలు,….










