Latest Posts

బియ్యం కోసం అమెరికాలో ప్రవాసుల హాహాకారాలు

అగ్రరాజ్యంలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి. ప్రవాస భారతీయులకు ఇష్టమైన ఆహారానికి తీవ్ర కొరత ఏర్పడింది. బియ్యం దొరకక అవస్థలు పడుతున్నారు. షాపుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటుచేశారు. దీంతో అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుల కుటుంబాల్లో వృద్ధులు, చిన్నారులు అసౌకర్యానికి గురవుతున్నారు. రొట్టెలు,….

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిల హవా

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిల హవా బాగానే కొనసాగుతోంది.. సరికొత్త సినిమాల కాన్సెప్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మలు స్టార్ హీరోల చిత్రాలలో కూడా అవకాశాలు రాబట్టుకోలేకపోయినా చిన్న చిన్న సినిమాలకు పెద్ద ఆప్షన్ గా….

ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశంగా భారత్ పేరు

ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశంగా భారత్ పేరు గడించింది. ఒకప్పుడు ఏముంది అక్కడ అనే స్థాయి నుంచి ఇప్పుడు అక్కడ అన్నీ ఉన్నాయి అనే స్థాయికి ఎదిగింది. విలువైన మానవ వనరులు, సుభిక్షమైన దేశం, సులభతరమైన అనుమతులు..ఇలా….

AP

ఏపీలో ఎన్నికలకు మరో 10 నెలల వ్యవధి మాత్రమే

ఏపీలో ఎన్నికలకు మరో 10 నెలల వ్యవధి మాత్రమే ఉంది. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఎవరికి వారే గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విషయంలో అధికార వైసిపి అంతులేని ధీమా కనబరుస్తోంది. వై నాట్ 175 అంటూ….

కొంతమంది తెలంగాణ బీజేపీ కార్యకర్తలు నిరాశ

తెలంగాణ(Telangana) బీజేపీ(BJP)లో గత కొన్ని రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల పలు రాష్ట్రాలకు అధ్యక్షులని మార్చింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బండి సంజయ్(Bandi Sanjay) ని తప్పించి కిషన్ రెడ్డికి(Kishan Reddy) అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది బీజేపీ…..

నేపాల్‌లోనే ఎక్కువ విమాన ప్రమాదాలు.. కారణం తెలుసా?

నేపాల్‌.. హిమాలయ పర్వత శ్రేణుల్లోల ఉన్న చిన్న దేశం.. కేవలం మూడు కోట్ల జనాభా ఉన్న నేపాల్‌లో ఒకే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అయితే ఆధ్యాత్మిక నియమైన నేపాల్‌ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. దీంతో విదేశీయులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. అయితే….

బుట్టబొమ్మపై ఇంత కక్ష కట్టారేంట్రా బాబు!?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ముందు వరకు బ్రేకుల్లేని హిట్స్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన పూజా హెగ్డేకు కొంత కాలం నుంచి ఫ్లాప్….

ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఓ వార్త చక్కెర్లు

ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఓ వార్త చక్కెర్లు కొడుతోంది. ఎన్డీఏలో పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు మోదీ, షా ద్వయం నిర్ణయించినట్టు సమాచారం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి పవన్ హాజరైన సంగతి తెలిసిందే. తొలిరోజు సమావేశం అనంతరం….

AP

పవన్ ద్విముఖ వ్యూహంతో అడుగులు

పవన్ ద్విముఖ వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. వైసిపి విముక్త ఏపీ ప్రధాన ధ్యేయం. తాను అధికారంలోకి రావాలనేది లక్ష్యం. ఈ రెండింటి కోసమే ఎక్కువగా తపన పడుతున్నారు. చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఎన్ని రకాల ఒత్తిళ్లు ఎదురైనా అధిగమించి….

ఆహార ప్రియుల ఆలోచనలకు అనుగుణంగా వివిధ రకాల థీమ్స్

ఆహార ప్రియుల ఆలోచనలకు అనుగుణంగా వివిధ రకాల థీమ్స్ ను ప్రవేశపెడుతున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఇప్పటికే రోబో రెస్టారెంట్ లాంటివి అందుబాటులో ఉండగా, తాజాగా మరో కొత్త థీమ్ వచ్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’లో రైలు ప్రియులు,….