Latest Posts

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. ప్రత్యేక జీవో జారీకి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం..!

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ నుంచి ఆమోదం లభించడంలో జాప్యం జరుగుతుండటంతో ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో)….

అవినీతిపరులకు బీజేపీలో చోటులేదు.. కవిత చేరికపై రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను భారతీయ జనతా పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తమ పార్టీలో ఎలాంటి స్థానం ఉండబోదని ఆయన తేల్చిచెప్పారు. కవితను పార్టీ నుంచి….

AP

అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన..!

అమరావతిలో జరుగుతున్న రాజధాని నిర్మాణాలపై మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. సీఆర్డీఏ భవన నిర్మాణ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని, మూడేళ్లలో తొలిదశ అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.   మంత్రి నారాయణ అమరావతి….

భారత్‌లో తొలి స్వదేశీ మైక్రోచిప్… ఏమిటీ ‘విక్రమ్ 3201’..?

సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో భారీ ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘విక్రమ్ 3201’ అనే 32-బిట్ మైక్రోప్రాసెసర్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య….

కేసీఆర్-హరీష్‌రావులకు హైకోర్టులో స్వల్ప ఊరట..!

కాళేశ్వరం నివేదిక‌పై సీబీఐ విచారణకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఈ విషయంలో కేసీఆర్-హరీష్‌రావులకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది హైకోర్టు.  ….

కేసీఆర్ సంచలన నిర్ణయం.. బీఆర్‌ఎస్ నుంచి కవిత సస్పెండ్..

బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ కవితపై సంచలన నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలను కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నుంచి కవితను బీఆర్ఎస్ హైకమాండ్ సస్పెండ్ చేసింది. సస్పెండ్ కు….

AP

కూటమి సర్కార్ బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తుంది..-:జగన్..

ఏపీలో కూటమి సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ సీఎం జగన్. కమిషన్ల కోసం కావాలనే ప్రభుత్వం బ్లాక్ మార్కెట్‌ను ప్రొత్సహిస్తోందని ఆరోపించారు. ఉల్లి విషయంలో రైతుకు ఇచ్చేది కేవలం ఆరు రూపాయలు మాత్రమేనని, అదే ఉల్లి హెరిటేజ్‌లో రూ.35 లకు అమ్ముతున్నారని….

AP

ప్రభుత్వ పాఠశాలలో దేశంలోనే తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి లోకేష్..

దేశంలోనే తొలిసారిగా కమలాపురం నియోజకవర్గం సీకే దిన్నె ఎంపీపీ పాఠశాల ఆవరణలో రూ.2కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ డ్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటైంది. ఈ స్మార్ట్ కిచెన్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అదే సమయంలో కమలాపురం, జమ్మలమడుగు, కడపలోని ప్రభుత్వ….

తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

తెలంగాణలో వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. రాష్ట్రంలో నాలుగేళ్లపాటు చదివిన వారికే స్థానిక హోదా కల్పించాలన్న ప్రభుత్వ నిబంధనను సమర్థించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో సరైనదేనని….

యూపీఐ సరికొత్త రికార్డు..!

భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చారిత్రక మైలురాయిని అధిగమించింది. చరిత్రలో తొలిసారిగా ఒకే నెలలో 20 బిలియన్ల (2000 కోట్లు) లావాదేవీల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు నెలకు సంబంధించిన గణాంకాలను నేషనల్….