కర్నూలు బస్సు విషాదం: కాలిపోయిన శవాలపై నగలు, బంగారం కోసం అమానుష వేట
కర్నూలు శివారులో అక్టోబర్ 24న జరిగిన భయానక ప్రైవేటు బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమైన సంఘటన దేశాన్ని కలచివేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు లారీని ఢీకొని అగ్నికి ఆహుతి అయింది. ఇంతటి పెద్ద….










