అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ బిట్స్ పిలానీ క్యాంపస్..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ కొత్త క్యాంపస్ ఏర్పాటు కానుంది. వెయ్యి కోట్ల రూపాయలతో దీనిని ఏర్పాటు చేయబోతున్నట్టు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, బిర్లా గ్రూప్ చైర్ పర్సన్ కుమార మంగళం….










