Latest Posts

మూడురోజులు అతిభారీ నుండి భారీవర్షాలు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు రెడ్….

స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీల వ్యూహాలు..!

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు మొదలవుతున్నాయి. రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ….

AP

మద్యం కుంభకోణం పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం సాధారణమైనది కాదని, వేల కోట్ల కుంభకోణం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ వ్యవహారం ఏ స్థాయి వరకు వెళుతుందో తనకు తెలియదని అన్నారు. ఈ కేసులో జగన్ అరెస్ట్ పై కేంద్రం….

AP

మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట..

లిక్కర్ స్కామ్‌లో వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేయడం, కోర్టు ఆదేశాలతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం విదితమే. రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న మిథున్ రెడ్డికి స్వల్ప ఊరటనిచ్చేలా ఏసీబీ కోర్టు….

ఇక సినిమాలు చేయను… షాకింగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన పవన్..!

చివరిగా ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi) దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్….

AP

ఏపీలో సంచలనం రేపుతోంది లిక్కర్ కుంభకోణం..! మంత్రి నారాయణస్వామి డుమ్మా, మరోసారి నోటీసులు.?

ఏపీలో సంచలనం రేపుతోంది లిక్కర్ కుంభకోణం. సిట్ నుంచి ఎవరికి పిలుపు వస్తుందోనని నేతలు, అధికారులు వణికిపోతున్నారు. తాజాగా సోమవారం సిట్ విచారణకు మాజీ మంత్రి నారాయణస్వామి డుమ్మా కొట్టారు. దీంతో ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు అధికారులు. లిక్కర్….

AP

ఏపీ రాజకీయాలకు రోజా గుడ్ బై..?

ఏపీ రాజకీయం మళ్లీ వేడెక్కింది. ఓవైపు ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దీనితో రాష్ట్ర రాజకీయం వైపు అందరి దృష్టి మళ్లిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా చేసిన సంచలన కామెంట్స్ ఏపీ….

AP

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆగష్టు నుంచి అమలు..

ఎన్నికల హామీలను వేగంగా అమలు చేసేందుకు దృష్టి సారించింది చంద్రబాబు సర్కార్. సర్వే పూర్తి చేసిన భూ యజమానులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఆగస్టు నుంచి ప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే ఇల్లు లేని పేదల స్థలాల పంపిణీ విషయంలో ఓ….

ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

గత నెల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చిందని, దాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తుది నివేదిక….

నాటో చీఫ్ వార్నింగ్ పై భారత్ స్పందన..

రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తే తీవ్ర ఆంక్షలు విధించే అవకాశం ఉందని నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ హెచ్చరించిన నేపథ్యంలో, భారత్ గట్టి స్పందనను వ్యక్తం చేసింది. ఈ విషయంపై ద్వంద్వ ప్రమాణాలను అనుసరించవద్దని….