Latest Posts

రేవంత్ రెడ్డికి తీన్మార్ మల్లన్న వార్నింగ్..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీని లాగేస్తామని శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని భావించామని, కానీ నోటిఫికేషన్ల ద్వారా బీసీలకు అన్యాయం….

యూపీఐ పేమెంట్స్‌పై 18 శాతం జీఎస్టీ..? కేంద్ర క్లారిటీ..!

యూపీఐ చెల్లింపులపై కేంద్రం జీఎస్టీ విధించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక నుంచి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, తదితర యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధించనున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రూ.2000 కంటే ఎక్కువ డబ్బులు….

తెలంగాణలో జపాన్ భారీ పెట్టుబడులు..! ఏఐ కేపిటల్‌గా హైదరాబాద్..!

తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ రోడ్‌షోలో తెలంగాణ రైజింగ్ టీమ్ పార్టిసిపేట్ చేసింది. 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. తెలంగాణ….

AP

విశాఖలో జీవీఎంసీ మేయర్ వ్యవహారం హీట్ రేపుతోంది..!

విశాఖలో జీవీఎంసీ మేయర్ వ్యవహారం హీట్ రేపుతోంది. ఇవాళ గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుంది. జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మ్యాజిగ్ ఫిగర్….

AP

బెట్టింగ్ యాప్స్ పై లోకేష్ యాక్షన్..!

ఏపీలో సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక పాలసీని త్వరలో తీసుకు రాబోతున్నట్టు తెలిపారు మంత్రి నారా లోకేష్. ఈ పాలసీ దేశానికే ఒక ఉదాహరణగా నిలిచేలా ఉంటుందన్నారు. బెట్టింగ్ యాప్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఆలోచిస్తున్న విషయాన్ని ఆయన….

పీవోకేపై పాకిస్థాన్‌కు భారత్ గట్టి కౌంటర్..

చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్‌తో పాకిస్థాన్‌కు ఉన్న ఏకైక సంబంధమని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.   కశ్మీర్ తమకు జీవనాడి అంటూ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ గట్టిగా….

గ్రేటర్ విశాఖలో వైసీపీకి భారీ షాక్..! రాజీనామా చేసిన కార్పొరేటర్..

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి 6వ వార్డు కార్పొరేటర్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూతురు ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక రాజీనామా….

AP

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..! డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ రిలీఫ్..

డీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అభ్యర్థుల వయో పరిమితి(వయస్సు) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 42 ఏళ్లు వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడది 44 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వయో పరిమితి పెంపు….

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్..! మళ్ళీ పెరగనున్న మద్యం ధరలు..!

మందు బాబులకు తిప్పలు తప్పడం లేదు. ఇది వారికి షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. త్వరలోనే మళ్లీ మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే బీర్ల ధరలను 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర….

450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్.. –: భట్టి విక్రమార్క..!

హైదరాబాద్ మహా నగరంలోని పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఐటీ నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటు చేయడం వల్ల 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు….