కదిరిలో మోహిని అవతారంలో నరసింహస్వామి దర్శనం: భక్తులతో పోటెత్తిన పురవీధులు!
కదిరి, సత్య సాయి జిల్లా, మోహిని అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీవారు, కదిరి దేవదేవుని మహోత్సవాలలో భాగంగా శనివారం మోహిని అవతారంలో కదిరి నరసింహుడు భక్తులకు దర్శనమిచ్చాడు. మోహిని అలంకార భూషితుడైన స్వామి వారు దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఆత్రుతగా….










