ఏపీ ఉద్యోగుల కోర్కెలకు జగన్ కళ్లెం!
ప్రభుత్వ ఉద్యోగులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అద్భుత విజయం సాధించింది. అత్యాశకు పోతే మొదటికే మోసం వస్తుందన్న సంకేతం బలంగా ఇచ్చింది. కోర్టులకు వెళితే నష్టం ఉద్యోగులకేనంటూ మంత్రి బొత్సా ఇటీవల హెచ్చరించారు…..










