సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, ఆలయ నిర్వహణ వారికే వదిలేయండి
ఈ కేసు కర్నూలు జిల్లాలోని అహోబిలం ఆలయానికి సంబంధించింది. ఈ ఆలయానికి ఈవోను నియమిస్తూ..నిర్వహణలు తమ చేతుల్లో తీసుకోవాలనుకున్న ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ బడింది. ఏపీ అభ్యర్ధనను సుప్రీంకోర్టు సైతం తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని అహోబిలం ఆలయానికి ఈవోను నియమించడం….










