ఏపీపై కేసీఆర్ దండయాత్ర
గంగను చూస్తే గౌరికి మంట గౌరిని చూస్తే గంగతో తంట ..ఎట్టా చెప్పయ్య బ్రహ్మయ్య… ఇద్దరు భార్యల మధ్య నలిగిపోతూ ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ సినిమాలో శోభన్ బాబు పాడే పాట ఇది. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు మొదలుపెట్టాలనుకుంటున్న తెలంగాణ సీఎం….
గంగను చూస్తే గౌరికి మంట గౌరిని చూస్తే గంగతో తంట ..ఎట్టా చెప్పయ్య బ్రహ్మయ్య… ఇద్దరు భార్యల మధ్య నలిగిపోతూ ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ సినిమాలో శోభన్ బాబు పాడే పాట ఇది. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు మొదలుపెట్టాలనుకుంటున్న తెలంగాణ సీఎం….
ఏపీలో వరుస విషాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కందుకూరు, గుంటూరులో టీడీపీ సభలు నిర్వహించగా.. తొక్కిసలాటలో సామాన్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ….
కర్ణాటకలోని విజయపుర జిల్లా కేంద్రంలోని విజయపుర జ్ఞానయోగాశ్రమం పిఠాధిపతి సిద్ధేశ్వర స్వామి ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సిద్ధేశ్వర స్వామి సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 81 ఏళ్లు. సిద్ధేశ్వర స్వామి….
అతను ఓ ఇంట్లో దొంగతనానికి దూరాడు. బంగారు నగలు అన్నీ సర్దుకున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు నిద్ర ముంచుకువచ్చింది. కాసేపు పడుకుని వెళ్లిపోదామని అనుకున్నాడో ఏమో.. అక్కడే ఓ కునుకు తీశాడు. చివరికి అలానే నిద్రపోయాడు. ఆ ఇంటి….
ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభల్లో వరుసగా విషాద ఘటనలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇరుకు సందుల్లో చంద్రబాబు సభలు పెట్టడం వల్లే అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అధికార వైసీపీ ఆరోపిస్తుండగా.. వైసీపీ పక్కా….
ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మళ్లీ ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా నియమితుడైనట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయని పీటీఐ తెలిపింది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు….
అవి తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న రోజులు… తెలంగాణ ఏర్పాటు పక్కా అని సమాచారం ఉన్న రోజులు.. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుదీర్ఘకల నెరవేరింది. తెలంగాణ ఏర్పాటయింది. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు కేసిఆర్ కుటుంబం….
అమెరికాను ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.5 తీవ్రంగా భయపెడుతోంది. డెల్టా వేరియంట్ కంటే 5 రెట్లు ప్రమాదకరమైన ఈ కరోనా వైరస్ను సూపర్ వేరియంట్గా పిలుస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం. చైనా సహా ప్రపంచదేశాల్ని కరోనా వైరస్ మరోసారి వణికిస్తోంది…..
చైనా సహా కొన్ని దేశాల్లో కోవిడ్ 19 కేసులు భారీగా పెరుగుతున్నందున ఇండియా ఇప్పటికే అప్రమత్తమైంది. తాజాగా ఆరు దేశాల్నించి వచ్చే ప్రయాణీకులకు ముందస్తు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ మహమ్మారి మరోసారి ముంచుకొస్తోంది. చైనా….
తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పబ్లిక్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బీఆర్ఎస్ ఆవశ్యకత, దేశంలో ప్రస్తుతం జరుగుతున్న మత విద్వేషాలు, మతాన్ని అడ్డుపెట్టుకుని ఆటలు ఆడుతున్న రాజకీయ పార్టీల విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. ఈ….