Latest Posts

AP

కదిరిలో వైభవంగా స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణ: స్వాతి నక్షత్రం సందర్భంగా పోటెత్తిన భక్తజనం

స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి స్తోత్రాద్రికి పెద్దయెత్తున గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు. నవనారసింహ క్షేత్రాలలో ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం.శ్రీ….

AP

కదిరిలో పోలీసుల భారీ ‘కార్డన్ సెర్చ్’: 150 మంది సిబ్బందితో నిజాం వలి కాలనీలో ఆకస్మిక తనిఖీలు!

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి కార్డెన్ సర్చ్….. శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో భారీ గా పోలీస్ తనిఖీలు ఉదయం 5 గంటల నుంచి నిజాం వలి కాలనీలో పోలీసుల సోదాలు డీఎస్పీ కదిరి ఆధ్వర్యంలో 150 మంది….

తెలంగాణను వణికిస్తున్న చలి: గజగజ వణికిపోతున్న ప్రజలు, మరో మూడు రోజులు ఇదే పరిస్థితి!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గత రెండు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అత్యధికంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో….

చైనా, అమెరికాలను కాదని పాక్‌తో బంగ్లాదేశ్ రక్షణ ఒప్పందం: జెఎఫ్-17 ఫైటర్ జెట్ల కొనుగోలుకు మొగ్గు!

బంగ్లాదేశ్ తన వైమానిక దళాన్ని ఆధునీకరించే క్రమంలో పాకిస్తాన్ నుండి జెఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. చైనా మరియు పాకిస్తాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ విమానం రక్షణ ఎగుమతుల్లో పాకిస్తాన్‌కు ఒక పెద్ద విజయంగా నిలిచింది…..

AP

ముదిగుబ్బ బైపాస్‌లో కారు బోల్తా: నలుగురు ప్రయాణికులు సురక్షితం

ముదిగుబ్బ జనవరి 11 :(YES9 TV): ముదిగుబ్బలో కార్ బోల్తా: ముదిగుబ్బ బైపాస్ లోని కాకతీయ జంక్షన్ వద్ద శనివారం రాత్రి ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది ధర్మవరానికి చెందిన ఒక కుటుంబం విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.డ్రైవర్….

AP

ముదిగుబ్బలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు..

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1807జనవరి 11న ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామంలో వడ్డె సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించిన వడ్డే ఓబన్న బ్రిటిష్ వలస పాలకుల దౌర్జన్యాలకు….

AP

పండుగలా వేమన జయంత్యుత్సవాలు: లోగోను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

పండుగలా… వేమన జయంత్యుత్సవాలు – రాష్ట్రం నలుమూలల నుంచి తరలిరండి – జయంతి ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు – ఎమ్మెల్యే ‘కందికుంట’కు అభినందనలు జనవరి 10 (విజయవాడ): మానవీయ విలువలను తన పద్యాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన….

ఒడిశాలో ఘోర విమాన ప్రమాదం: రూర్కేలా నుంచి భువనేశ్వర్‌కు వెళ్తుండగా కూలిన చార్టర్డ్ ప్లేన్!

ఒడిశా రాష్ట్రంలో శనివారం సాయంత్రం ఒక చార్టర్డ్ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. రూర్కేలా నుండి రాజధాని భువనేశ్వర్‌కు బయలుదేరిన ఈ తొమ్మిది సీట్ల చిన్న విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం లేదా ఇతర కారణాల వల్ల కుప్పకూలింది. ప్రమాదం….

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపుతో నాకు సంబంధం లేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వివరణ ఇచ్చారు. ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అర్ధరాత్రి జీవో జారీ చేసిందన్న….

AP

గోపేపల్లిలో రెవెన్యూ అధికారుల పర్యటన: భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ హామీ!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం గోపేపల్లి గ్రామంలో ఈరోజు రెవెన్యూ ఉన్నతాధికారులు విస్తృతంగా పర్యటించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ (JC), ఆర్డీఓ (RDO), మరియు తహశీల్దార్ (MRO) తమ సిబ్బందితో కలిసి నేరుగా గ్రామానికి చేరుకున్నారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో….